హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి)./... హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపాలిటిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, లే అవుట్ భూముల కబ్జాల పై నిరసన ధర్నా నిర్వహించబడుతుందని ఈ ధర్నా కార్యక్రమానికి ఎంపి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లు పాల్గొంటారనీ.హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్,కస్తాల శ్రవణ్ కుమార్, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, వేముల వరలక్ష్మి నాగరాజు, బొల్లెద్దు ధనమ్మ జైల