వరంగల్

సదరం స్లాట్ విధానంతో వికలాంగుల అవస్థలు. (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్

Submitted by lenin guduru on Thu, 17/11/2022 - 06:53

సదరం స్లాట్ విధానంతో వికలాంగుల అవస్థలు

వికలాంగులను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదు

నవంబర్ 17న జరిగే ఎన్పిఆర్డీ జిల్లా సదస్సును జయప్రదం చేయండి

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్

జనగామ, నవంబర్ 16, (ప్రజాజ్యోతి);-

బోగస్ వికలాంగుల నిరోదించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదరం స్లాట్ బుకింగ్ తో అర్హులైన వికలాంగులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారని వెంటనే ప్రత్యేక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి రోజు స్లాట్ బుకింగ్ కు అవకాశం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు

చిన్న వడ్డేపల్లి బతుకమ్మ చేఱువును సందర్శించిన ఎమ్మేల్యే నన్నపు నరేందర్

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:52

29-09-2022ప్రజాజ్యోతి.//..కాశిబుగ్గ చిన్న వడ్డేపల్లి చెరువు దగ్గర బతుకమ్మ & దసరా పండుగ ఏర్పాట్లను కార్పోరేటర్లతో  కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

దళిత నిరుపేద **కుటుంబాలకు * *దళిత బంధు ఇవ్వాలని తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని కి కెవిపిఎస్ జిల్లా కమిటీ వినతిపత్రం సమర్పణ

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:57

   25-09-2022వరంగల్ జిల్లాప్రజాజ్యోతి\\\\.  గ్రేటర్ వరంగల్ మహానగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధిలోని దళితవాడలలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న నిరుపేద దళిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి దళిత బంధు పథకాన్ని ఇవ్వాలని కోరుతూ 

ఉపాధ్యాయులకు త్వరలోనే బదిలీలు పదోన్నతులు పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:53

  రేగొండ,19 సెప్టెంబర్ ప్రజాజ్యోతి :   ఉపాధ్యాయులకు త్వరలోనే పదోన్నతులు మరియు బదిలీలు ఉంటాయని భూపాలపల్లి జిల్లా పిఆర్టియు ప్రధాన కార్యదర్శి కుసునపు కిరణ్ తెలియజేశారు. రేగొండ మండలంలో పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బాగిర్తి పేట ఉన్నత పాఠశాలలో అతను మాట్లాడుతూ  పిఆర్టీ యు రాష్ట్ర శాఖ సమాచారం మేరకు త్వరలోనే రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు ఉంటాయని అతను మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టియు మండల అధ్యక్షుడు దుస్సా సుధాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు కేవలం పిఆర్టియుతోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

రైతు గోస బిజెపి భరోసా యాత్ర.

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:18

  హామీలే గాని అమలేక్కడ
  దళిత బందుకే దిక్కులేదు
  ఇంకా గిరిజన బంధువువా 
   తెలంగాణ సీఎం కేసీఆర్ కు అధికారం మీద ఉన్న  ఆసక్తి  , ప్రజా సమస్యల మీద లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర నాయకులు బాబు మోహన్.
.

కోటంచలో వేలంపాటలు.

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 12:40

రేగొండ,15 సెప్టెంబర్ ప్రజాజ్యోతి :  రేగొండ మండలంలోని కోటంచ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానంలో క్రయ,విక్రయాల్బకోసం టెండర్లు చేపట్టారు.  సిల్డు టెండర్ - కమ్- బహిరంగ వేలము నిర్వహించగా కొబ్బరిముక్కల ప్రొగు చేసుకోను హక్కునకు - రూ. 41,500/-లు, బొమ్మలు (మణియారం) అమ్ముకోనుహక్కునకు- రూ. 41,000/-లు, స్వీటు (మిఠాయి ) అమ్ముకోను హక్కునకు - రూ. 25,000/-లు,  మరియు పూలదండలు, విడిపూలు అమ్ముకోను హక్కులకు - రూ. 37000/- లు గా వచ్చినట్లు తెలిపారు.ఫోటోలు, వీడియో తీసుకొనే హక్కు వెలము సరైన పాట రానందున వాయిదా వేయడం జరిగినట్లు కోడవటం చ ఆలయ చైర్ పర్సన్ మాదాడి అనిత కర్ణాకర్ రెడ్డి తెలిపారు.

మృతురాలి కుటుంబానికి పరామర్శ

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:57

రేగొండ, సెప్టెంబర్15 ప్రజాజ్యోతి :  రేగొండ మండల  గడిపల్లి గ్రామానికి చెందిన కట్కూరి లక్ష్మీ మరణించగా వారి కుటుంబ సభ్యులను  పరామర్శించి 2000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్,  పిఏసిఎస్ వైస్ ఛైర్మెన్ సామల పాపిరెడ్డి, స్థానిక ఎంపిటిసి మైస సుమలత- భిక్షపతి, మండల ప్రధాన కార్యదర్శి గోగుల అశోక్ రెడ్డి, రైతు మండల అధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి, పత్తి బుచ్చిరెడ్డి, గంగుల రాజిరెడ్డి, మూలగుండ్ల విజేందర్ రెడ్డి, ఏడేల్లి రవీందర్ రెడ్డి, గన్రెడ్డి రాజిరెడ్డి, మోరే మొగిలి  తదితరులు పాల్గొన్నారు.

కిసాన్ మోర్ఛా జిల్లా ఉపాద్యక్షుని నియామకం.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 12:41

 రేగొండ, సెప్టెంబర్15,  ప్రజాజ్యోతి :  రేగొండ మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన  కాంతాల సర్వోత్తమ రెడ్డిని   కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా  నియమించినట్టు  కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పొలుసాని తిరుపతి రావు ఒక ప్రకటన లో  తెలిపారు.