మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలి - టిడిపి పార్టీ నాగార్జునసాగర్ ఇన్చార్జి మువ్వా అరుణ్ కుమార్
హలియా,సెప్టెంబర్02(ప్రజా జ్యోతి): జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని నాగార్జునసాగర్ టిడిపి ఇన్చార్జ్ మువ్వ అరుణ్ కుమార్ అన్నారు.ఆదివారం హలియా పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.