మహాత్ముని ఆశయ సాధనకు కృషి చేయాలి:మంచికంటి వెంకటేశ్వర్లు.
గుర్రంపోడ్:అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./...జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..