Gurrampode

మహాత్ముని ఆశయ సాధనకు కృషి చేయాలి:మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 11:58

గుర్రంపోడ్:అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./...జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతి పౌరుడు కృషి చేయాలని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గాంధీ అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలి:తగుళ్ళ సర్వయ్య యాదవ్.

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 11:48

గుర్రంపోడ్:అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./...జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగాలని గుర్రంపోడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగుళ్ళ సర్వయ్య యాదవ్ అన్నారు.మహాత్మా గాంధీ 153 వ జయంతి సందర్భంగా ఆదివారం  ఆయన మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాంతి, సహనంతో బ్రిటీష్ వారితో పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని కొనియాడుతూ,మహాత్ముని అడుగుజాడల్లో నేటి యువత ముందుకు సాగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో

గుర్రంపోడు గ్రామపంచాయతీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 11:05

గుర్రంపోడ్:అక్టోబర్ 02(ప్రజా జ్యోతి)./..జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి వేడుకలను ఆదివారం గుర్రంపోడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శాంతి,అహింసా పద్ధతులలో భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గుర్రంపోడు గ్రామపంచాయతీ కోఆప్షన్ మెంబర్లు బుర్రి ఇంద్రారెడ్డి, వనమాల చక్రపాణి,స్థానిక నాయకులు షేక్ జాకీర్,జాల యాదయ్య యాదవ్,రావుల కళ్యాణ్ గౌడ్, బొడ్డుపల్లి జగదీష్,మురళాచారి, వా

శ్రీనివాస రామానుజన్ అవార్డుకు ఎంపికైన వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 11:32

గుర్రంపోడ్, సెప్టెంబర్ 30(ప్రజా జ్యోతి):   ప్రతిష్ఠాత్మక శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ 2022-23 ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు గుర్రంపోడు మండలకేంద్రానికి  చెందిన విద్యావేత్త వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వరించింది.గత పాతికేళ్లుగా విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.1996 వ సంవత్సరంలో గుర్రంపోడులో నవోదయ విద్యా సంస్థను స్థాపించి మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు అందుబాటులో చక్కని విద్య,వందలాది మంది విద్యార్థులకు చక్కని భవిష్యత్తును అందజేయడంలో ఆయన కృష

గుర్రంపోడు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:52

గుర్రంపోడ్:సెప్టెంబర్ 30(ప్రజా జ్యోతి)./...గుర్రంపోడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మండలంలోని ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు,ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది బతుకమ్మ వేడుకలను ఘనంగా  నిర్వహించారు.ఈ సందర్భంగా మంచికంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు తెలంగాణలోని ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు.అనంతరం అత్యుత్తమ బతుకమ్మలు పేర్చిన మహిళలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ రావులపాటి భాస్కర్.

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:54

గుర్రంపోడ్:సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి),..//గుర్రంపోడు మండలం లోని కోతులాపురం గ్రామపంచాయతీలో గురువారం గ్రామ సర్పంచ్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రావులపాటి భాస్కర్ గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా  చీరలు పంపిణీ చేసి రాష్ట్రంలోని మహిళలకు పెద్దన్నయ్య లాగా వ్యవహరించి మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు వెంకటమ్మ,పంచాయితీ కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సీ సీ రోడ్డు పనులను ప్రారంభించిన మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 12:45

గుర్రంపోడ్:సెప్టెంబర్ 28(ప్రజా జ్యోతి)..///..గుర్రంపోడు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామపంచాయతీ పరిధి లోని పల్లె పహాడ్ గ్రామంలో బుధవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన సీ సీ రోడ్డు పనులను ప్రారంభించారు.అనంతరం గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా సీఎం కేసీఆర్:ఎంపీపీ, జెడ్పీటీసీలు.

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 09:58

గుర్రంపోడ్:సెప్టెంబర్ 27(ప్రజా జ్యోతి),./// తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నయ్యలా వ్యవహరించి ఆదుకుంటున్నాడని గుర్రంపోడు ఎంపీపీ,నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచి కంటి వెంకటేశ్వర్లు,జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ లు అన్నారు.మంగళవారం గుర్రంపోడు మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మస్రత్ జహ సయ్యద్ మియా తో కలిసి పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా 18 సంవత్సరాలు ని

జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందజేత.

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 10:31

గుర్రంపోడ్:సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి).././  మోత్కూరు మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీకి చెందిన కొణతం శ్రీనివాస్ గత 8 నెలల నుండి పక్షవాతంతో మంచానికి పరిమితమై కుటుంబ పోషణ కష్టంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న జనయేత్రి ఫౌండేషన్ సభ్యులు గురువారం నల్లగొండలోని బస్ స్టేషన్ వద్ద శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఒక నెలకు సరిపడా బియ్యం,నూనె, పప్పులు మొదలైన నిత్యవసర సరుకులను అందజేశారు.ఈ కార్యక్రమంలో జనయేత్రి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు గాదె నరసింహ, ఉపాధ్యక్షురాలు కంబాల శివలీల, కార్యవర్గ సభ్యులు బూరెల ప్రభాకర్,పరాంకుశం,అమీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి:కూన్ రెడ్డి నాగిరెడ్డి.

Submitted by venkat reddy on Thu, 22/09/2022 - 14:24

గుర్రంపోడ్:సెప్టెంబర్ 21(ప్రజా జ్యోతి)..// సెప్టెంబర్ 22 వ తేదీ న మిర్యాలగూడలో జరిగే తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో తెలంగాణ రైతు సంఘం రెండవ మండల మహా సభలను ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా  కూన్ రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి స్వామినాథన్ కమీషన్ ప్రకారం మద్దతు ధర ప్రకటించకుండా 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ ఆదాయం రెట్టింపు చేయకపోగా ఖర్చులను రెట్టింపు చేశాడని అన్నారు.