జనగావ్

టిఎస్ యూటీఎఫ్ మండల  అధ్యక్షులుగా మడిషెట్టి కృష్ణమూర్తి

Submitted by lenin guduru on Sat, 03/12/2022 - 14:12

టిఎస్ యూటీఎఫ్ మండల  అధ్యక్షులుగా మడిషెట్టి కృష్ణమూర్తి

బచ్చన్నపేట, డిసెంబర్ 03, (ప్రజాజ్యోతి) :
యూటీఎఫ్ మండల 
అధ్యక్షులుగా మడిషెట్టి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు.
 జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలో టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీని శనివారం ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్  తెలిపారు.  ఉపాధ్యక్షులుగా నరసింహారావు, నర్సమ్మ, ప్రధాన కార్యదర్శిగా గుండె కనుకయ్య, కోశాధికారిగా గొట్టె కనుకయ్య,
కార్యదర్శులుగా శేఖరయ్య, సద్గుణాచారి, నాగేందర్, శ్రీనివాస్, క్రిష్ణవేణి, ఎన్నుకున్నట్లు తెలిపారు.

ఓటరుగా నమోదు చేసుకోవాలి. తహశీల్దార్ వినయలత

Submitted by lenin guduru on Sat, 03/12/2022 - 14:00

ఓటరుగా నమోదు చేసుకోవాలి.. తహసీల్దార్ వినయలత 

బచ్చన్నపేట, డిసెంబర్ 03, (ప్రజాజ్యోతి):-అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని జనగామ జిల్లా బచ్చన్నపేట మండల తహసీల్దార్ వినయలత అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 1-1-2023 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నేడు రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు.

తమ్మడపల్లిలో కార్డన్సెర్చ్. అనుమతులు లేని వాహనాలను సీజ్ . నర్మెట సీఐ నాగబాబు

Submitted by lenin guduru on Wed, 30/11/2022 - 19:11

తమ్మడపల్లిలో కార్డన్సెర్చ్.

  •  అనుమతులు లేని  వాహనాలను సీజ్ 

  • నర్మెట సీఐ నాగబాబు

బచ్చన్నపేట, నవంబర్ 30, (ప్రజాజ్యోతి):-
మండలంలోని తమ్మడపల్లిలో మంగళవారం రాత్రి బచ్చన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోకి అపరిచితులు వచ్చారా..? అనుమతి
పత్రాలు లేకుండా వాహనాలు కలిగి ఉన్నారా..? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సీఐ నాగబాబు మాట్లాడుతూ గ్రామాల్లో యువత సన్మార్గంలో నడువాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాభి

మహిళ మృతి పై విచారణ చేపట్టిన నర్మెట సిఐ  నాగబాబు

Submitted by lenin guduru on Wed, 23/11/2022 - 10:15

మహిళ మృతి పై విచారణ చేపట్టిన నర్మెట సిఐ  నాగబాబు

బచ్చన్నపేట,నవంబర్ 22, (ప్రజాజ్యోతి):-

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామ పంచాయతి పరిధిలోని సదాశివపేటలో నెల రోజుల క్రితం జరిగిన మహిళ గుండని సుభద్ర మృతి పట్ల సోమవారం జనగాం జిల్లా డిసిపీ కి తల్లి చంద్రమ్మ పిర్యాదు మేరకు పోలీసుల విచారణ ప్రారంభమైంది.మంగళవారం జనగాం జిల్లా నర్మెట సిఐ, బచ్చన్నపేట ఎస్సై లు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను,గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ తదితరులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

Submitted by lenin guduru on Sat, 29/10/2022 - 11:20

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి

దేవరుప్పుల, అక్టోబర్ 29,  ప్రజాజ్యోతి:-
జనగామ జిల్లా

దేవరుప్పుల కేజీబీవి ఘటనపై ఆర్ఢీఓ మధుమోహన్ విచారణ

Submitted by lenin guduru on Fri, 28/10/2022 - 20:18

దేవరుప్పుల కేజీబీవి ఘటనపై ఆర్ఢీఓ విచారణ

  • వంటగదిని పరిశీలించిన ఫుడ్ ఇన్స్పెక్టర్

  • ఆందోళన చేసిన విద్యార్ధినుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష నాయకులు.

  • ఆరోగ్యం కుదుట పడకుండానే దవాఖానా నుండి  విద్యార్ధినుల డిశ్చార్జ్

  • నీరసంగా ఉంది ఇంకా కోలుకోలేదు అని విద్యార్ధినుల ఆవేదన

దేవరుప్పుల, అక్టోబర్ 28, ప్రజాజ్యోతి:-

జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో గురువారం  రాత్రి బల్లి పడ్డ ఆహారాన్ని తిని  12 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే,

బల్లి పడ్డ ఆహారం తిని 25మంది విద్యార్ధినుల అస్వస్థత

Submitted by lenin guduru on Thu, 27/10/2022 - 23:08

బల్లి పడ్డ ఆహారం తిని 25 మంది విద్యార్థుల అస్వస్థత

  • దేవరుప్పుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఘటన

దేవరుప్పుల, అక్టోబర్ 27, ప్రజాజ్యోతి:-

చేనేత వృత్తి పై విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని ప్రధాని కి ఉత్తరం. మేడారపు సుధాకర్

Submitted by lenin guduru on Wed, 26/10/2022 - 13:23

చేనేత వృత్తి పై విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని ప్రధాని కి ఉత్తరం

తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు మేడారపు సుధాకర్

 

దీపావళి బాంబుల నిప్పు పడి కాలిపోయిన పత్తి, సుమారు లక్ష రూపాయల చేతికందిన పంట నష్టం

Submitted by lenin guduru on Wed, 26/10/2022 - 08:56

దీపావళి బాంబుల నిప్పు పడి కాలిపోయిన పత్తి

సుమారు లక్ష రూపాయల చేతికందిన పంట నష్టం

దేవరుప్పుల, అక్టోబర్ 25, ప్రజాజ్యోతి:-