Telangana

ప్రజాజ్యోతి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Submitted by admin on Mon, 02/01/2023 - 16:36

ఖమ్మం, జనవరి 02, ప్రజాజ్యోతి : ప్రజాజ్యోతి ఖమ్మం జిల్లా కార్యాలయాన్ని సోమవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రజాజ్యోతి దినపత్రిక సీఈవో మారుతి బిక్ష్మా రెడ్డిలు ముఖ్య అతిథిలుగా పాల్గొని కార్యాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.