భద్రాద్రి కొత్తగూడెం

ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Submitted by Srikanthgali on Mon, 26/12/2022 - 15:54

ఘనంగా సిపిఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పేద ప్రజల జెండా ఎర్రజెండా-మునిగడప పద్మ

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 26, ప్రజాజ్యోతి: కార్మిక, కర్షక, మధ్య తరగతి వర్గాల హక్కుల కోసం పోరాడేది, హక్కులను సాధించేది ఎర్రజెండా ఒక్క టేఅని ఎర్రజెండా పేద ప్రజల జెండా అని 10వ వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మ పునర్ఘటించారు.

ప్రభుత్వ ఆసుపత్రి లో సెమీ క్రిస్మస్ వేడుకలు

Submitted by Srikanthgali on Fri, 23/12/2022 - 16:30

ప్రభుత్వ ఆసుపత్రి లో సెమీ క్రిస్మస్ వేడుకలు

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 23, ప్రజాజ్యోతి:

కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ బండారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ కుమార్ స్వామి మరియు ఆర్తో హెచ్ ఓ డి నరసింహారావు మరియు స్థానిక కౌన్సిలర్ రుక్మాంగదర్ బండారి పాల్గొని కేకును కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరిచారు.

గణేష్ టెంపుల్లో భూమి పూజ కార్యక్రమం

Submitted by Srikanthgali on Sat, 17/12/2022 - 19:08

గణేష్ టెంపుల్లో భూమి పూజ కార్యక్రమం

కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 17, ప్రజాజ్యోతి:

కొత్తగూడెం పట్టణం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 19 వ తేది సోమవారం ఉదయం 11-45 ని.లకు దేవస్థాన నిధులు రూ. 49.50 లక్షలతో సాలాహారం, ఫ్లోరింగ్, డ్రైనేజ్, పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఇతర మైనర్ రిపేర్స్ పనులకు భూమిపూజ కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వేంకటేశ్వర రావు చే నిర్వహించబడుతుంది అని కార్యనిర్వహణాధికారి కె. సులోచన తెలిపారు. ఈ మహాత్తర కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.

ఘనంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి.

Submitted by bathula ravikumar on Sun, 11/12/2022 - 19:53

ఘనంగా అయ్యప్ప స్వాముల ఇరుముడి.

సుజాతనగర్ డిసేంబర్ 11 ప్రజాజ్యోతి:

సుజాతనగర్ మండల పరిధిలోని సర్వారం గ్రామపంచాయతీ ఓడ్డుగూడెం తండా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి దీక్షాపరుల ఇరుముని కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. 41రోజుల నియనిష్టములతో భక్తి శ్రద్ధలతో దీక్షను పురస్కరించుకొని ఆదివారం గురు స్వాములు రాంబాబు,మిట్టు స్వామి చేతుల మీదుగా ఇరుముడులను ధరించి శబరిమల యాత్రను బయలుదేరారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప మణిమాల భక్త బృందం గురు స్వాములు రాజేష్,వినోద్, మోతిలాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు...

సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు

Submitted by Srikanthgali on Mon, 05/12/2022 - 15:16

సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు

ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ కార్యకర్తలు

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 05, ప్రజాజ్యోతి:

సింగరేణి పివీకె 5 షాఫ్ట్ లో ప్రమాదం

Submitted by Srikanthgali on Sat, 03/12/2022 - 16:35

సింగరేణి పివీకె 5 షాఫ్ట్ లో ప్రమాదం

ఇద్దరు కార్మికులకు గాయాలు

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 03, ప్రజాజ్యోతి:

సింగరేణి పీవీకే 5 షాఫ్ట్ లో శనివారం విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులకు రూఫ్ టాప్ కూలిపోయి గాయాలు అయ్యాయి. పాల్వంచ మండలానికి చెందిన శంషుద్దీన్ (54) జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తాడు. అదేవిధగా రామవరం నికి చెందిన వినోద్ కుమార్ (27) యాక్టింగ్ వెల్డర్ వీరు ఇద్దరు సింగరేణి పీవీకే 5 షాఫ్ట్ లో కార్మికులు. విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా రూఫ్ టాప్ కూలి పడినట్లు తోటి కార్మికులు తెలిపారు.

సింగరేణి మంచినీటి పంపుల తొలగింపు రద్దు చేసుకోవాలి

Submitted by Srikanthgali on Fri, 02/12/2022 - 14:45

సింగరేణి మంచినీటి పంపుల తొలగింపు రద్దు చేసుకోవాలి

ప్రజలకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేనిదే పంపు కలెక్షన్లు తొలగించ రాదు

మంచినీళ్లు అందించుటకు సానుకూలంగా స్పందించిన సింగరేణి జిఎం

పలు సమస్యలపై జి ఎం కి వినతి పత్రాన్ని అందించిన సిపిఐ ప్రతినిధులు

 

అదుపులో ఆ నలుగురు

Submitted by bathula ravikumar on Tue, 29/11/2022 - 20:12

అదుపులో ఆ నలుగురు

సుజాతనగర్, నవంబర్ 29, ప్రజాజ్యోతి:

సుజాతనగర్ మండలం లోని గంజాయి గుట్టుగా గుప్పుమంటుంది ఈ నేపద్యం లో ఆదివారం తేల్లవారి జామున ఓ ఇద్దరిని అదుపులో తిసుకునట్లు సమచారం ఈ నేపద్యంలో గత రేండు రోజులుగా అనుమానితులని స్పేషల్ పోలిసులు అదుపులోకి తీసుకోని వచారిస్తూన్నట్లు సమచారం. ఆ నలుగురు ఏవరు అనేది మండలం లో చర్చనియ అంశంగా మారింది.

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా 100 డేస్ ప్రోగ్రాం

Submitted by Guguloth veeranna on Sat, 26/11/2022 - 16:58

పాల్వంచ, నవంబర్ 26, ప్రజాజ్యోతి : పట్టణ పరిధి కాంట్రాక్టర్స్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం ఘనంగా 100 డేస్ ప్రోగ్రాంను జరుపుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలోని 100 రోజులలో విద్యార్థులు నేర్చుకున్న విషయాలను, వారు సాధించిన విజయాలను, చదువులో వారు రాణిస్తున్న తీరును గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు 100 రకాల వేషధారణలో వచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.