కోటంచలో వేలంపాటలు.

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 12:40
Auctions in Kotancha.

రేగొండ,15 సెప్టెంబర్ ప్రజాజ్యోతి :  రేగొండ మండలంలోని కోటంచ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానంలో క్రయ,విక్రయాల్బకోసం టెండర్లు చేపట్టారు.  సిల్డు టెండర్ - కమ్- బహిరంగ వేలము నిర్వహించగా కొబ్బరిముక్కల ప్రొగు చేసుకోను హక్కునకు - రూ. 41,500/-లు, బొమ్మలు (మణియారం) అమ్ముకోనుహక్కునకు- రూ. 41,000/-లు, స్వీటు (మిఠాయి ) అమ్ముకోను హక్కునకు - రూ. 25,000/-లు,  మరియు పూలదండలు, విడిపూలు అమ్ముకోను హక్కులకు - రూ. 37000/- లు గా వచ్చినట్లు తెలిపారు.ఫోటోలు, వీడియో తీసుకొనే హక్కు వెలము సరైన పాట రానందున వాయిదా వేయడం జరిగినట్లు కోడవటం చ ఆలయ చైర్ పర్సన్ మాదాడి అనిత కర్ణాకర్ రెడ్డి తెలిపారు. ఈ వేలంపాటలో ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్,దేవాలయ పరిశీలకులు అనిల్ కుమార్, ధర్మకర్త ఒన్నాల శంకర్, గ్రామ పెద్దలు పబ్బ ఓదెలు,ఆలయ సిబ్బంది రవి,శ్రవణ్, సుధాకర్ పాట దారులు పాల్గొన్నారు.