అలంపుర్

జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:24

ఆలంపూర్,(ప్రజా జ్యోతి) అక్టోబర్ 2: ఆలంపూర్ లో, జోగులాంబ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి కి, పూల బుకే తో స్వాగతం పలికిన,అలంపూర్  శాసనసభ్యుడు డాక్టర్ వియం.అబ్రహం దంపతులు,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, ఈ సదర్భంగా వారికి ఆలయ  చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, మరియు ఈవో పురెందరు, ఆలయ అర్చకులు, పూర్ణ కుంబంతో స్వాగతం పలికారు, అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది, అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు ఆలయ చైర్మెన్   తీర్త  ప్రసాదాలను అందజేశారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత

పెద్దదిన్నే గ్రామంలో ,గాంధీ జయంతి నీ ఘనంగా జరిపిన: సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి..

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:18

ఆలంపూర్,(ప్రజాజ్యోతి ) అక్టోబర్ 2: ఇటిక్యాల మండలం, పెద్దదిన్నె గ్రామంలో,  వార్డు మెంబర్లతో మరియు గ్రామ ప్రజలతో కలిసి, మహాత్మ గాంధీ జయంతిని జరపడం, చాలా సంతోషంగా ఉంది అని సర్పంచ్  ఎన్ గోవర్ధన్ రెడ్డి  మాట్లాడడం జరిగిందీ.

బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డీ

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 13:08

  అలంపూర్,(ప్రజా జ్యోతి) అక్టోబర్ 2: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా,జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని   దర్శించుకోవడానికి వచ్చిన, మంత్రి నిరంజన్ రెడ్డి కి, ఆర్ కిషోర్  పూల బుకే ఇచ్చి స్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

నూతన గృహప్రవేశ ప్రారంభోత్సవనికి హాజరైన: అర్ కిషోర్

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 13:04

అలంపూర్,(ప్రజా జ్యోతి) అక్టోబర్ 02: అలంపూర్ నియోజకవర్గంలో రాజోలి మండలం లో ని ,పచర్ల గ్రామంలో ,రాజు  నూతన గృహప్రవేశనికి  వారి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరై విందులో పాల్గొన్నా ఆలంపూర్ టిఆర్ఎస్ పార్టీ ,యువజన నాయకుడు ఆర్ కిషోర్ ఈ కార్యక్రమంలో చరణ్ , ఆనంద్, దగ్గుపాటి తిరుమల్, ప్రభాకర్, ప్రవీణ్, బిసన్న, రవి, భాస్కర్ , శేఖర్, కార్తీక్ , దినకర్, తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ & సర్జికల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా:ఎమ్మెల్యే అబ్రహం

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 14:55

అలంపూర్,(ప్రజాజ్యోతి)అక్టోబర్ 1:  ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తా లోని, మద్దిలేటి నూతన మెడికల్ & సర్జికల్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే అబ్రహం, షాప్ ను ప్రారంభించారుఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు,

చాగాపురం గ్రామంలో అంగన్వాడి రెండవ సెంటర్ నాలుగవ సెంటర్లో లలో బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 13:18

 అలంపూర్,(ప్రజా జ్యోతి)  సెప్టెంబర్30: ఇటిక్యాల మండలంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఆదేశానుసారం మానవపాడు సిడిపిఓ ఆదేశం మేరకు
ఇటిక్యాల మండలం పరిధిలోని చాగాపురం గ్రామం లోని చాగాపురం ఉపసర్పంచ్, అధ్యక్షతన అంగన్వాడి సెంటర్లలో బతుకమ్మ సంబరాలు చిన్నపిల్లలతో మహిళలతో అంగనవాడి సెంటర్ ఆవరణ నందు ఆటపాటలతో బతుకమ్మ పాటలతో మహిళలు బొడ్డెమ్మలతో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, టి ప్రకాశం, అంగన్వాడీ టీచర్లు భాగ్యమ్మ, రాఘవేంద్రమ్మ, అంగన్వాడి సహాయకురాళ్లు ఉమా, కృష్ణవేణి,గ్రామ మహిళలు చిన్న పిల్లలు తదితరులు పాల్గొన్నారు,

ఐజ మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ సంబరాలు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 13:13

బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా: ఎమ్మెల్యే అబ్రహం  పాల్గొన్నరు
 అలంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 30:  ఐజ మున్సిపాలిటీ పరిధిలో ఐజ పురపాలక సంఘచైర్మన్ చిన్న దేవాన్న ఆధ్వర్యంలో,మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు వేడుకలు ఘనంగా నిర్వహించారు,ఇటు వేడుకలలో ఐజ పట్టణంలో భారీ ఎత్తులో మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్పీలు, పొదుపు సంఘం లీడర్లు, తదితరులు పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతంగా చేశారు,

మా గ్రామం మా ఇష్టం మములాని అడిగేవారు లేరు

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 16:44

అలంపూర్,(ప్రజాజ్యోతి)సెప్టెంబర్30:  అలంపూర్ నియోజకవర్గం, ఐజ మండలం,లో అభివృద్ధి లేని,గ్రామం ఉంది అంటే అధి కొత్తపల్లి గ్రామము, అనీ చేపవచ్చు, ఎందుకంటే  గ్రామ అధికారుల నిర్లక్ష్యం వలన ఏ వీధి చూసిన ఏ వాడ చూసినా మురికి, నీలతో  ముళ్ళ కంపా చెట్లతో, గడ్డి మొక్కలతో  మూసుకుపోయిన  వీధులు, ఈ వర్షాకాలంలో,ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే  ఇండ్లలోకి,పాములు, తేలు ,వచ్చే అవకాశం ఉంది కాబట్టి, గ్రామ సెక్రెటరీ, గ్రామ సర్పంచ్,నాను అడిగే వారు లేరు అన్నట్టు ఉన్నారు కాబట్టి, ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి, గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు రావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.