జనగావ్
ఓటరుగా నమోదు చేసుకోవాలి. తహశీల్దార్ వినయలత
ఓటరుగా నమోదు చేసుకోవాలి.. తహసీల్దార్ వినయలత
బచ్చన్నపేట, డిసెంబర్ 03, (ప్రజాజ్యోతి):-అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని జనగామ జిల్లా బచ్చన్నపేట మండల తహసీల్దార్ వినయలత అన్నారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 1-1-2023 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నేడు రేపు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తునట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో టిఆర్ఎస్ కార్యకర్త మృతి --నివాళులర్పించి కంటతడి పెట్టిన జనగామ జడ్పీ వైస్ చైర్మన్
రోడ్డు ప్రమాదంలో టిఆర్ఎస్ కార్యకర్త మృతి
తమ్మడపల్లిలో కార్డన్సెర్చ్. అనుమతులు లేని వాహనాలను సీజ్ . నర్మెట సీఐ నాగబాబు
తమ్మడపల్లిలో కార్డన్సెర్చ్.
-
అనుమతులు లేని వాహనాలను సీజ్
-
నర్మెట సీఐ నాగబాబు
బచ్చన్నపేట, నవంబర్ 30, (ప్రజాజ్యోతి):-
మండలంలోని తమ్మడపల్లిలో మంగళవారం రాత్రి బచ్చన్నపేట పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోకి అపరిచితులు వచ్చారా..? అనుమతి
పత్రాలు లేకుండా వాహనాలు కలిగి ఉన్నారా..? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సీఐ నాగబాబు మాట్లాడుతూ గ్రామాల్లో యువత సన్మార్గంలో నడువాలన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాభి
మహిళ మృతి పై విచారణ చేపట్టిన నర్మెట సిఐ నాగబాబు
మహిళ మృతి పై విచారణ చేపట్టిన నర్మెట సిఐ నాగబాబు
బచ్చన్నపేట,నవంబర్ 22, (ప్రజాజ్యోతి):-
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామ పంచాయతి పరిధిలోని సదాశివపేటలో నెల రోజుల క్రితం జరిగిన మహిళ గుండని సుభద్ర మృతి పట్ల సోమవారం జనగాం జిల్లా డిసిపీ కి తల్లి చంద్రమ్మ పిర్యాదు మేరకు పోలీసుల విచారణ ప్రారంభమైంది.మంగళవారం జనగాం జిల్లా నర్మెట సిఐ, బచ్చన్నపేట ఎస్సై లు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను,గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ తదితరులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి
కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల, అక్టోబర్ 29, ప్రజాజ్యోతి:-
జనగామ జిల్లా
దేవరుప్పుల కేజీబీవి ఘటనపై ఆర్ఢీఓ మధుమోహన్ విచారణ
దేవరుప్పుల కేజీబీవి ఘటనపై ఆర్ఢీఓ విచారణ
-
వంటగదిని పరిశీలించిన ఫుడ్ ఇన్స్పెక్టర్
-
ఆందోళన చేసిన విద్యార్ధినుల తల్లిదండ్రులు, ప్రతిపక్ష నాయకులు.
-
ఆరోగ్యం కుదుట పడకుండానే దవాఖానా నుండి విద్యార్ధినుల డిశ్చార్జ్
-
నీరసంగా ఉంది ఇంకా కోలుకోలేదు అని విద్యార్ధినుల ఆవేదన
దేవరుప్పుల, అక్టోబర్ 28, ప్రజాజ్యోతి:-
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో గురువారం రాత్రి బల్లి పడ్డ ఆహారాన్ని తిని 12 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే,
బల్లి పడ్డ ఆహారం తిని 25మంది విద్యార్ధినుల అస్వస్థత
బల్లి పడ్డ ఆహారం తిని 25 మంది విద్యార్థుల అస్వస్థత
-
దేవరుప్పుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఘటన
దేవరుప్పుల, అక్టోబర్ 27, ప్రజాజ్యోతి:-
చేనేత వృత్తి పై విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని ప్రధాని కి ఉత్తరం. మేడారపు సుధాకర్
చేనేత వృత్తి పై విధించిన జీఎస్టీ ని వెంటనే తొలగించాలని ప్రధాని కి ఉత్తరం
తెలంగాణ రాష్ట్ర సమితి యువజన నాయకులు మేడారపు సుధాకర్