మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు అవసరం : చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./... మహాత్మా గాంధీ సిద్ధాంతాలు నేటి యువతకు అవసరమనిచీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 90 లక్షల నిధులతో పబ్లిక్ గార్డెన్ లో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గాను భూమిపూజకు శంకుస్థాపన చేశారు.