కామా రెడ్డి

తహసీల్దార్ కార్యాలయంలో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్యశిభిరం.

Submitted by Praneeth Kumar on Mon, 19/12/2022 - 18:57

తహసీల్దార్ కార్యాలయంలో 'డాక్టర్ కేర్' ఉచిత హోమియోపతి వైద్య శిభిరం.

ఖమ్మం అర్బన్, డిసెంబర్ 19, ప్రజాజ్యోతి.

'డా కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ జిఎం ఆఫీస్ లో ఉచిత వైద్య శిబిరం.

Submitted by Praneeth Kumar on Sat, 26/11/2022 - 21:16

'డా కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ జిఎం ఆఫీస్ లో ఉచిత వైద్య శిబిరం.

ఖమ్మం అర్బన్, నవంబర్ 26, ప్రజాజ్యోతి.

రాహుల్ గాంధీ భారత్ జోడి యాత్ర తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ప్రత్యేక కధనం.

Submitted by Praneeth Kumar on Sat, 22/10/2022 - 18:59

మనుసుల్ని గెలుస్తాడా..??
ఢిల్లీనీ జయిస్తాడా..!!
◆ రాహుల్ గాంధీ భారత్ జోడి యాత్ర తెలంగాణాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ప్రత్యేక కధనం.

ఖమ్మం అర్బన్, అక్టోబర్ 22, ప్రజాజ్యోతి  

అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్.

Submitted by Praneeth Kumar on Tue, 27/09/2022 - 14:16

అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్.
- పలు ఆస్పత్రులకు నోటీసులు జారి.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 27, ప్రజాజ్యోతి.

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ భూములు ఇచ్చే అధికారం లేదు-ఎంపిఓ హెబ్సీభ రాణి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 19:11

తాడ్వాయి(ప్రజాజ్యోతి): మండలము లోని గ్రామపంచాయితీలకు తీర్మానాలు ద్వారా  ప్రభుత్వభూములు ఇచ్చే అధికారం లేదని ఎంపిఓ రాణి అన్నారు.గత కొంత కాలంగా చాలా గ్రామాల్లో ఈ విషయం పై  గందగోళం నెలకొన్న నేపద్యంలో ప్రజాజ్యోతి ఎంపి ఓ రాణిని వివరాలు కోరగా  ఇలా అన్నారు.మండలంలోని ఏ ఒక్క గ్రామపంచాయితీలకు తీర్మానాలు ద్వారా గాని,సర్పంచులు రాసి ఇచ్చే కాగితాల ద్వారా గాని ప్రభుత్వ భూముల ఇచ్చే అధికారం  గ్రామ పంచాయతీలకి లేదని అలాగే తీసుకొనే అధికారం ప్రజలకు కూడా లేదని అన్నారు.ఎవరైనా పంచాయితీ తీర్మాణాలా ద్వారాప్రభుత్వ భూమిని పొంది ఉంటే అవి చెల్లవని,అది చట్టరీత్యా నేరము అని అన్నారు..అలాంటివి ఏవైనా జరిగివుంట