నాగార్జునసాగర్ జలాశయం 18గేట్లు ఎత్తివేత ఎస్ఈ ధర్మానాయక్
- -ఇన్ ఫ్లో 3లక్ష 24వేల 752క్యూసెక్కులు వరద
- -18క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
- వివరాలు వెల్లడించిన ఎస్ఈ ధర్మానాయక్ ,డీఈ పరమేష్
నాగార్జునసాగర్(నిడమనూరు),సెప్టెంబర్15(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్ జలాశయం 18క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్ ఈ ధర్మానాయక్, డీఈ పరమేష్లు తెలిపారు.