ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల బాధితుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు-సొంటం శశికుమార్ గౌడ్
తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రుల బాధితుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు-సొంటం శశికుమార్ గౌడ్
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరా రెడ్డి నాయకులు జంగయ్య
మత్స్యకారులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
టీఆర్ఎస్ నాయకులు జంగయ్య
ఊర్కొండ సెప్టెంబర్ 29 ప్రజా జ్యోతి ./...మండలానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త పోలే రమేష్ కుమారుడు యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంధర్బంగా గురువారం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 5 వేలుటిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కబడి కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి 10 వేలు ఎంపీపీ రాధా జంగయ్య 5 వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి 5 వేలు వేలు జడ్పిటిసి శాంతకుమారి రవీందర్ 5 వేలు సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొమ్ము రాజయ్య 5 వేలు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి 5 వేలు మొత్తం 40,000/- వేల రూపాయలను ఆర
క్రీడలు సామాజిక స్పృహకు నాందిఊర్కొండపేట సర్పంచ్ అనితనాగోజి
కాంగ్రెస్,బీజేపీ,పార్టీలవి దగాకోరు రాజకీయాలు,
బీజేపీ అంటే బడా జూటా పార్టీ
మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి,
ఉర్కొండ సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//. మండల పరిధిలోని ఊర్కొండపేట లో తెలంగాణ జాతీయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని బస్టాండ్ దగ్గర 8వ వార్డు సబ్యుడు సిద్దు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అనిత నాగొజి జాతీయ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి నీటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుచ్చమ్మ పాపయ్య వార్డ్ సభ్యులు శ్రీను అజహర్ సిద్దు నా
ఉర్కొండ సెప్టెంబర్ 17(ప్రజా జ్యోతి) //. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఎంపీపీ రాధ జంగయ్య చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ పోరాట వీరులను జాతి నిర్మాతలను నిత్యం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందనీ, ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగు పెట్టి నేటికీ 75 వసంతాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శాంత కుమారి రవీందర్ కోఆప్షన్ కాలీం పాషా సర్ప
ఉర్కొండ సెప్టెంబర్ 7(ప్రజా జ్యోతి) ; మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శంకస్థాపనలు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన ఆసరా పించన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి జడ్చర్ల శాసన సభ్యులు చేర్లకొల లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారనీ ఎంపీపీ రాధ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.