కార్యకర్త కుటుంబానికి అండగా ఊరుకొండ మండల టిఆర్ఎస్ పార్టీ

Submitted by md yusuf on Fri, 30/09/2022 - 14:25
 Urukonda mandal TRS party under the activist family

ఊర్కొండ సెప్టెంబర్ 29 ప్రజా జ్యోతి ./...మండలానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త పోలే రమేష్ కుమారుడు యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న  సంధర్బంగా గురువారం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 5 వేలుటిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కబడి కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి 10 వేలు ఎంపీపీ రాధా జంగయ్య 5 వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి 5 వేలు  వేలు జడ్పిటిసి శాంతకుమారి రవీందర్ 5 వేలు సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొమ్ము రాజయ్య 5 వేలు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధ్యాప వీరారెడ్డి 5 వేలు మొత్తం 40,000/- వేల రూపాయలను ఆర్థిక సహాయంగా బాలుడిని పరామర్శించి  కుటుంబసభ్యులకు అందజేశారు కార్యకర్తలకు పేద ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లవేళలా అండగా ఉంటారని నిరూపించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గిరి నాయక్ మండల నాయకులు కొమ్ము శీను రాచకొండ గోపి బండి మల్లేష్ గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్ తదితరులు పాల్గొన్నారు.