అబద్ధాలు మాట్లాడడంలో రేవంత్ రెడ్డి దిట్ట
- మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
- కల్వకుర్తికి ప్రాంతానికి జైపాల్ రెడ్డి చేసింది ఏమీ లేదు
- తెలంగాణ ఉద్యమంలో మామ అల్లుళ్ళ పాత్ర లేదు
కల్వకుర్తి, అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి): అబద్ధాలు మాట్లాడడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిట్ట అనిమాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు చరిత్రను వక్రీకరించేలా అబద్ధాలు సృష్టిస్తూ పదే పదే అబద్ధాలు చెబుతూ అబద్ధాలే నిజమయ్యేలా గట్టిగా మాట్లాడడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, కల్వకుర్తి ప్రాంత చరిత్రను వక్రీకరించే కుట్ర చేస్తున్నారని మాజ