Nidamanur

మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడుచుకోవటమే మనం ఇచ్చే ఘన నివాళి -టిడిపి పార్టీ నాగార్జునసాగర్ ఇన్ చార్జీ మువ్వా అరుణ్ కుమార్

Submitted by venkat reddy on Mon, 03/10/2022 - 12:01

నిడమనూరు, అక్టోబర్02(ప్రజాజ్యోతి): మహాత్మగాంధీ అడుగుజాడల్లో మనమంతా నడుచుకుంటు మనం మహాత్ముడికి ఇచ్చే ఘనమైన నివాళి  మువ్వ అరుణ్ కుమార్ అన్నారు.ఆదివారం హాలియా పట్టణంలో  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా  మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగుజాడలలో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీ మహాత్ముడేన్నారు.అదేవిధంగా సత్యం , అహింసా, ధర్మం, మార్గాలలో నడిచిన బాపూజీ కుల,మతవర్గ విభేదాలు లేని అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలలు కనటమే కాకుండా అందుకు కృషి  చేస్తున్నారు.

సరస్వతి దేవిఅవతారంలో..కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Mon, 03/10/2022 - 10:43

నిడమనూరు, అక్టోబర్02(ప్రజాజ్యోతి):  తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై ఏడొవ రోజుకు చేరుకుంది.ఆదివారం  కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతి దేవిఅవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు ఏడొవ రోజు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌,తుమ్మడం రేగులగడ్డ,సోమవారిగూడెం, పార్వతీపురం గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి.

లలిత త్రిపురసుందరిదేవి అలంకరణ..కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Fri, 30/09/2022 - 16:33

నిడమనూరు, సెప్టెంబర్30(ప్రజాజ్యోతి):  తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై ఐదొవ రోజుకు చేరుకుంది.శుక్రవారం  కనకదుర్గమ్మ అమ్మవారు లలిత త్రిపురసుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు ఐదొవ రోజుకు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌,తుమ్మడం రేగులగడ్డ గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సొసైటీ సీఈవో... నేడు మళ్లీ ఆ సీఈవో కే చార్జి???

Submitted by venkat reddy on Fri, 30/09/2022 - 09:55
  • -డిసివో ఏలాంటి ఆదేశాలు లేకుండానే వెనిగండ్ల పిఏసిఎస్ లో సస్పెండ్ సీఈవోగా చార్జి
  • -రూ.15లక్షలు నిధులు స్వాహ చేసి సస్పెండ్ అయినా గత సీఈవో జి వి రాఘవరావు
  • -ఉన్నతాధికారులు అదేశాలు లేకుండా సొసైటీ చైర్మన్ సమీప బందువు కావడంతో సీఈవో గా రాఘవరావు చార్జి

నిడమనూరు, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సొసైటీ  సీఈవో ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయకుండా...పిఏసిఎస్ (సొసైటీ )పాలకవర్గం లేకుండానే ...

అన్నపూర్ణ దేవి అలంకరణలో... కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Thu, 29/09/2022 - 16:25

నిడమనూరు, సెప్టెంబర్29(ప్రజాజ్యోతి):   తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై నాల్గొవ రోజు కు చేరుకుంది.గురువారం  కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు నాల్గొవ రోజుకు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌తుమ్మడం రేగులగడ్డ గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి.

గాయత్రి దేవి అలంకరణ అవతారంలో... కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Thu, 29/09/2022 - 11:57

నిడమనూరు, సెప్టెంబర్28(ప్రజాజ్యోతి):  తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై మూడో రోజు కు చేరుకుంది.బుధవారం  కనకదుర్గమ్మ అమ్మవారు గాయత్రి దేవి అలంకరణ  అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు మూడోవ రోజుకు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌ తుమ్మడం రేగులగడ్డ గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి.

తెగిపొయిన ఊట్కూరు-నందికొండవారిగూడెం తాత్కాలిక వంతెన

Submitted by venkat reddy on Wed, 28/09/2022 - 09:06
  • -భారీ వర్షంతో పోంగిపోర్లుతున్న వాగులు వంకలు...
  • -రాజన్నగూడెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నచిలక వాగు
  • -అకాల వర్షం కారణంగా నిండుకుండలా మారిన నిడమనూరు నల్లచౌవుట చెరువు 
  • -ఊట్కూరు నుంచి పలు గ్రామాలకు వెళ్లే దారిలో నిలిచిపోయిన రాకపోకలు ,ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు,ప్రయాణికులు

నిడమనూరు,సెప్టెంబర్27,(ప్రజాజ్యోతి) : అకాల  వర్షం కురువడంతో నిడమనూరు మండలంలోని పలు చోట్ల వాగులు వంకలు పోంగిపోర్లడంతో రహదారులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి.

బాలత్రిపుర సుందరి అవతారంలో... కనకదుర్గ అమ్మవారు

Submitted by venkat reddy on Wed, 28/09/2022 - 08:51

నిడమనూరు, సెప్టెంబర్27(ప్రజాజ్యోతి): తొమ్మిది రోజుల పాటు హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమై రెండో రోజు కు చేరుకుంది.మంగళవారం  కనకదుర్గమ్మ అమ్మవారు బాలత్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి వేడుకలు రెండవ రోజుకు కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో రాజన్నగూడెం,నారమ్మగూడెం‌,తుమ్మడం రేగులగడ్డ గ్రామాల్లోని కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు మహ అద్బుతంగా దర్శనమిస్తున్నాయి.