మత్కల్

మద్వార్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:39
  • భక్తిశ్రద్ధలతో, భజనలతో విగ్రహాల తరలింపు
  • స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలం పాటలో పోటా పోటీ

మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఆ దేవదేవుడైన విగ్నేశ్వరుని ఐదు రోజుల పాటు గ్రామస్తులు వీధి వీధిలో ప్రతిష్టించిన స్వామిని భక్తితో భజనతో నైవేద్యాన్ని సమర్పించి కొలిచారు. అనంతరం స్వామి వారిని నిమజ్జనానికి తరలిస్తున్న సందర్భంలో గణేష్ ల ముందు భక్తి పాటలతో భజనలతో స్వామి వారిని కొలుస్తూ నిమజ్జనం చేశారు.

లడ్డు వేలం పాటలో పోటాపోటీ

వాసవి స్టార్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో... - ఉపాధ్యాయులకు ఘన సన్మానం

Submitted by Ashok Kumar on Mon, 05/09/2022 - 17:54

మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) వాసవి వారోత్సవాల సందర్భంగా  5వ ఈ రోజైనా సోమవారంవాసవి స్టార్ క్లబ్, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉపాధ్యాయులను శాలువా పూలమాల మాటలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కట్టా సురేష్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు మనసుని రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆలంపల్లి రంగనాథ్ మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని వారన్నారు.

బతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఉపాధ్యాయుడు

Submitted by sridhar on Mon, 05/09/2022 - 17:15
  • ఎంపీడీవో శ్రీధర్ 
  • 75 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) ; భారతదేశంలో పాఠశాల లేని పల్లెటూరు అయినా ఉండవచ్చేమో కాని ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదని, బ్రతుకు తెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమేనని ఎంపీడీవో సురేందర్ అన్నారు.

మక్తల్ సంగంబండ వాగు నుండి అక్రమ ఇసుక రవాణా

Submitted by sridhar on Mon, 05/09/2022 - 10:12
  • 5 ఇసుక విప్పర్లను పట్టుకున్న మక్తల్ పోలీసులు
  • ఐదు మంది పై కేసు నమోదు

మక్తల్, సెప్టెంబర్ 4, (ప్రజా జ్యోతి న్యూస్)