కల్వర్టు నిర్మాణం చేపట్టాలి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి
అడ్డగూడూర్ సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి న్యూస్ ./...అడ్డగూడూర్ మండల కేంద్రంలో గోధుమకుంట వద్ద అడ్డగూడూరు నుండి కోటమర్తి గ్రామానికి వెళ్లే దారి మధ్యలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలని యువజన కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోధుమ కుంట నుండి అలుగు వరద నీరు ఎక్కువ రావడంతో రోడ్డు ప్రమాదకరంగా అయ్యి ఈ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికులు, రైతులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ,అడ్డగూడూరు నుండి కోటమర్తి వెళ్లే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కానీ పనులు ఆలస్యం కావడం చాలా దురదృష్టకరమని తెలిపారు , అధికారులు