పట్టుబడిన వాహనం వేలం
పలిమేల అక్టోబర్ 2 ( ప్రజాజ్యోతి ) ./....పలిమేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పట్టుబడిన వాహనం వేలంపాట నిర్వహించ నున్నట్టు ఎస్సై అరుణ్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రోహిబీషన్ .ఎక్సైజ్ సూపరిడెంట్ మరియు పలిమెల ఎస్సై ల ఆధ్వర్యం లో ఈ నెల 12 న పలిమెల పోలీస్ స్టేషన్ వద్ద వేలంపాట నిర్వహించ నున్నట్టు ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొని వాహనాన్ని .కైవసం చేసుకోవచ్చని ఎస్సై తెలిపారు