కొమరం భీమ్

పోడు భూముల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:32
  • పోటో రైట్ ప్;1) సమీక్ష సమావేశం లో మాట్లాడు తున్న 
  • రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
  • 2) విద్యార్ధుల తో కలసి భోజనం చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 
  • పోడు భూముల సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం..
  • రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Submitted by Degala shankar on Fri, 23/09/2022 - 12:30

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి)..///.  కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి లోని బెల్లంపల్లి సింగరేణి ఏరియా కాంట్రాక్టు కార్మికులు గత 14 రోజులుగా నిరవధిక సమ్మే చేస్తున్నా ప్రభుత్వం కానీ, సింగరేణి యాజమాన్యం కానీ స్పందించక పోవడం బాధాకర మని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి భోగి ఉపేందర్ అన్నారు. గురువారం గోలేటి టౌన్ షిప్ లోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు.