తొర్రూర్

కనీస వేతనం అమలు కోసం దశల వారి ఆందోళనకు సిద్ధం కండి

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:13

తొర్రూరు అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి/... ) రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు 128 మున్సిపాలిటీలలో సుమారు 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వారి కనీస వేతనం 26,000  దశల వారి ఆందోళనకు సిద్ధం కావాలని భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్టియు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు.

భగత్ సింగ్ ఆశయ సాధనలో యువత ముందుండాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:56

తొర్రూరు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి) .//... భరతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్115వ జయంతి సందర్భంగా ఈరోజు తొర్రూర్ లో బిజెపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పెదగాని సోమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

షూటింగ్ బాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:33

తొర్రూరు సెప్టెంబర్ 28( ప్రజా జ్యోతి) .//...తొర్రూరు డివిజన్ డివిజన్ కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,గిరిజన విభాగం కన్వీనర్, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల గౌరవ అధ్యక్షులు మాలోత్ బిక్షపతి నాయక్ సహకారంతో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ బాల్ జిల్లా బాలుర,బాలికల జట్ల క్రీడాకారులకు రూ. 30 వేల విలువగల క్రీడా దుస్తులను బుధవారం అందజేశారు.

తొర్రూరు ప్రాంత సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయండి

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:11

తొర్రూరు సెప్టెంబర్ 27( ప్రజా జ్యోతి) .../// తొర్రూరు ప్రాంత సమస్యలపై ఈనెల 29న లైన్స్ క్లబ్ భవనంలో జరుగు రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని తొర్రూరు ప్రాంత సమస్యల పరిష్కార పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వానాన్ని నేడు స్థానిక విశ్రాంతి భవనంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా ఈ పోరాట కమిటీ కన్వీనర్ తమ్మెర విశ్వేశ్వరరావు కో కన్వీనర్ కొత్తపల్లి రవి కో కన్వీనర్ బొల్లం అశోకులు మాట్లాడుతూ డివిజన్ కేంద్రమైన తోరూర్ లో ప్రభుత్వ ఆస్పటల్ 100 పడకలుగా మార్చాలని మార్చురుని వెంటనే ప్రారంభించాలని అన్నారు.ఎస్ టి ఓ,సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, తొర్రూరు పెద్ద చెరువును మినీ ట్యా

ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:26

మహబూబాబాద్/ తొర్రూరు సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి)..//.ఆత్మహత్యల నివారణ అందరి సామాజిక బాధ్యత అని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ , ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు.

ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ ను జయప్రదం చేయండి.

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 15:55

మహబూబాబాద్/ తొర్రూరు సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి) ../బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టిన నాలుగో విడత పాదయాత్ర ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ రేపు పెద్ద అంబర్ పేటలో ఏర్పాటు చేయడం జరిగిందని, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి గౌ"సాద్వి నిరంజన్ జ్యోతి గారు ముఖ్య అతిథిగా హాజరై మార్గదర్శనం చేస్తారని బీజేపీ రాష్ట్ర, జిల్లా,మండల, శక్తి కేంద్రం ఇంఛార్జి, బూత్ కమిటీ సభ్యులు, బీజేపీ శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తి రెడ్డి మరియు కట్టా సుధాకర్ లు పిలుపు ఇచ్చారు.

తొర్రూరు పట్టణ అభివృద్ధికి కృషి

Submitted by veerareddy on Wed, 21/09/2022 - 15:52
  •  మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య
  • కమిషనర్ గుండె బాబు

oసెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి) .../పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కమిషనర్ గుండె బాబు అన్నారు. బుధవారం చెరువు కట్ట రోడ్డుకు మండల పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ పోనుగోటి సోమేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి   తో కలిసి చెరువు కట్ట రోడ్డుకు పోల్సును పరిశీలించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో పదో వార్డు.