కనీస వేతనం అమలు కోసం దశల వారి ఆందోళనకు సిద్ధం కండి
తొర్రూరు అక్టోబర్ 2 (ప్రజా జ్యోతి/... ) రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు 128 మున్సిపాలిటీలలో సుమారు 60 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని వారి కనీస వేతనం 26,000 దశల వారి ఆందోళనకు సిద్ధం కావాలని భారత కార్మిక సంఘాల సమైక్య (ఐఎఫ్టియు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి అన్నారు.