కిసాన్ మోర్ఛా జిల్లా ఉపాద్యక్షుని నియామకం.

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 12:41
Appointment of District Vice President of Kisan Morcha.

 రేగొండ, సెప్టెంబర్15,  ప్రజాజ్యోతి :  రేగొండ మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన  కాంతాల సర్వోత్తమ రెడ్డిని   కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా  నియమించినట్టు  కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పొలుసాని తిరుపతి రావు ఒక ప్రకటన లో  తెలిపారు. ఈ సందర్బంగా  సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో   నాకు బాధ్యత అప్పగించినదుకు  పార్టీ అభివృధికి మరియు  జిల్లా రైతు సమస్యలపై  పోరాటం చేస్తామని  తన నియమానికి  సహకరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న,  జిల్లా ప్రధానకార్యదర్శి ఏడునుతుల నిశిధర్ రెడ్డి,  జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు,మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి, మెతుకుపల్లి బుచ్చి రెడ్డిలకు  కృతజ్ఞతలు తెలిపారు.