రేగొండ, సెప్టెంబర్15, ప్రజాజ్యోతి : రేగొండ మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి చెందిన కాంతాల సర్వోత్తమ రెడ్డిని కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించినట్టు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పొలుసాని తిరుపతి రావు ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్బంగా సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు బాధ్యత అప్పగించినదుకు పార్టీ అభివృధికి మరియు జిల్లా రైతు సమస్యలపై పోరాటం చేస్తామని తన నియమానికి సహకరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న, జిల్లా ప్రధానకార్యదర్శి ఏడునుతుల నిశిధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు,మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి, మెతుకుపల్లి బుచ్చి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్