హస్టల్స్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి - జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్
ఫోటో రైటప్ తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పిస్తున్న హాస్టల్స్ వర్కర్లు.
ఫోటో రైటప్ తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పిస్తున్న హాస్టల్స్ వర్కర్లు.
ఫోటో రైటప్: ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి.
ఫోటో రైటప్: చెప్పులు కుడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్
-జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా రమేష్ యాదవ్
ఫోటో రైటప్ : పతాక ఆవిష్కరణ చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్
-త్రివర్ణ పతాకాలు చేతబట్టి విద్యార్థుల ర్యాలీ
ఫోటో రైటప్: హాలియా పురవీధులలో విద్యార్థులచే ర్యాలీ.
హలియా,సెప్టెంబర్15(ప్రజా జ్యోతి): విద్య తో పాటు క్రీడలు శారీరక వికాసానికి తోడ్పడతాయి అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం హాలియా మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోతెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్బంగా ఉద్యమకారుల ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పాఠశాల స్థాయి క్రీడలను ప్రారంభోత్సవం చేశారు.
ఫోటో రైటప్: సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భగత్
-సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు అధికారులు
హలియా,(నాగార్జునసాగర్) సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): భారత్ దేశం తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ గల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బుద్ధవనాన్ని బుధవారం నాడు మాంగోలియా రాయబారి గాన్ బోల్డ్ ధామ్ బజావ్ సందర్శించారు.
హలియా,సెప్టెంబర్(ప్రజా జ్యోతి) : గిరిజనుల జనాభా ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం
హాలియా మున్సిపాలిటీలో తెలంగాణ గిరిజన సంఘం అనుముల మండల కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు 10 రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.