చిట్యాల ప్రజా జ్యోతి : సెప్టెంబర్ 14, మండలంలోని నవాబ్ పేట గ్రామానికి చెందిన గోపగాని ఓదెలు వృత్తిలో భాగంగా తాడిచెట్టు పైనుండిపడి చేయి విరగగా తనతో పాటు చిట్యాల జడ్పి ఎస్ఎస్ హైస్కూల్లో పదవ తరగతి చదువుకున్న 2005 బ్యాచుకు చెందిన తన తోటి మిత్రులు 20వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి మిత్రుని కుటుంబానికి. ఈ కార్యక్రమంలో తౌటం రాజు, బుర్ర వెంకటేష్ గౌడ్, మైదం మహేష్, రాజు, శ్రీకాంత్, రాజేందర్, విజయ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు
- 19 views