కెపిసి ప్రాజెక్ట్ ఎల్ఐటి ఆధ్వర్యంలో ఏసి బహుకరణ

Submitted by sridhar on Wed, 14/09/2022 - 17:54
Distribution of AC under KPC Project LIT

రేగొండ,14 సెప్టెంబర్ ప్రజాజ్యోతి : రేగొండ మండలం  శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నందు బుధవారం రోజున  కెపిసి ప్రాజెక్ట్ ఎల్ఐటి కంపెనీ  డైరెక్టర్ సాయి రతన్ సన్నీ  ఏసీ బహుకరణ చేయడం జరిగినది. తదుపరి అర్చకులు వారి పేరు మీద పూజలు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమములో కోడవటంచ ఆలయ చైర్మన్  మాదాడి అనిత-కరుణాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్  పబ్బ శ్రీనివాస్ గౌడ్, సాయి రతన్ సన్నీ అన్న యువసేన సభ్యులు గుండెకారి గణేష్, తుముల కర్ణాకర్, కునాడి జెనదిర్ మరియు ఆలయ అర్చకులు  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.