పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం

Submitted by sridhar on Wed, 14/09/2022 - 17:48
Complete health with nutritious food

చిట్యాల ప్రజా జ్యోతి :సెప్టెంబర్ 14 ,మండలంలోని జూకల్ గ్రామంలోబుధవారం పోషకాహార మాసోత్సవాలను సిడిపిఓ అవంతి ఆధ్వర్యంలో జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దావ వినోద వీరారెడ్డిలు హాజరయ్యారు. అనంతరం సిడిపిఓ అవంతి మాట్లాడుతూ మహిళలలో, కిషోర్ బాలికలు, రక్తహీనత, పూజకాహార లోపం వంటి విషయాలపై వివరణ ఇచ్చారు.11 మంది గర్భిణీలకుశ్రీమంతం జరిపించిప్రతిజ్ఞ చేయించారు. అనంతరంఆరు నెలలకు నిండిన బాబుకు స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవోరామయ్య  లు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్,ఎంపీటీసీ తిరుపతి,అంగన్వాడీ టీచర్స్ సూపర్వైజర్జయప్రద,మహిళలు పాల్గొన్నారు