జాతీయా సమైక్యతే టిఆర్ఎస్ లక్ష్యం

Submitted by kareem Md on Sat, 17/09/2022 - 12:21
 National unity is the goal of TRS

ఫోటో రైటప్ : పతాక ఆవిష్కరణ చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్
హలియా,సెప్టెంబర్17(ప్రజా జ్యోతి):
జాతీయా సమక్యతే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.శనివారం హలియా మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 75వ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం  జాతీయ సమైక్యతా దినోత్సవాలను పురస్కరించుకొని మాట్లాడుతూ జాతీయ సమైక్యతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పరిపాలన సాగుతుందన్నారు.స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తి తో పరిపాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య,మలిగిరెడ్డి లింగారెడ్డి,యడవల్లి మహేందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు,యనమల సత్యం, దోరేపల్లి వెంకన్న, సురభి రాంబాబు,మున్సిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కౌన్సిలర్లు వర్ర వెంకట్ రెడ్డి,నల్ల బోతు వెంకటయ్య,ప్రసాద్ నాయక్,చాపల సైదులు, రావుల లింగయ్య, షేక్ అన్వరుద్దీన్,బందిలి పెద్ద సైదులు,చేగొండి కృష్ణ,రావిళ్ళ చెన్నయ్య, కళ్యాణి,గంగా భవాని, తదితరులు పాల్గొన్నారు.