జయశంకర్ భూపాలపల్లి

ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలి. ఎస్పి సురేందర్ రెడ్డి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:58

 భూపాలపల్లి క్రైమ్ సెప్టెంబర్19 ప్రజాజ్యోతి.  ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రజలకు పోలీసులు  ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  సురేందర్ రెడ్డి  అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయoలో ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పి  జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది  ఫిర్యాదుదారుల యొక్క రాతపూర్వక పిటిషన్లను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను, సమస్యల పూర్వపరాలను అడిగి తెలుసుకుని వాటిని చట్ట పరిధిలో పరిష్కరిస్తామని ఫిర్యాదుదారులకు భరోసా కల్పించారు.

ఆహార నియమాలు పాటించాలి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:51

 చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 19,../ మండలంలోని ముచ్చటపర్తి గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచి నందికొండ కవిత ఆధ్వర్యంలో అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ మహిళలలో కిషోర్ బాలికలలో పిల్లలలో పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించుటకు తీసుకోవలసిన ఆహారం ఆరోగ్యం వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత త్రాగే మంచి నీరు ప్రాముఖ్యతల గూర్చి వివరించారు.

పోలీసు కార్యాలయం లో జాతీయ సమైక్యతా దినోత్సవం జాతీయ జెండావిష్కరించిన ఎస్పి . సురేందర్

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 15:05

భూపాలపల్లి క్రైమ్ సెప్టెంబర్17 ప్రజాజ్యోతి  తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్నిపురస్కరించుకుని  శనివారం ఎస్పి సురేందర్ రెడ్డి  జిల్లా పోలీసు కార్యాలయoలో  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా ప్రజలకు, పోలీసు అధికారులు,సిబ్బందికి ఎస్పి  తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ.

దేశానికే దిక్సూచిగా తెలంగాణ

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:22
  • భూపాలపల్లి   అంబేడ్కర్ చౌరస్తా నుంచి  అంబేడ్కర్ స్టేడియం వరకు సమైక్యతా ర్యాలీ
  • 300మీటర్ల జాతీయ జెండా తో సాగిన ఊరేగింపు
  • తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు 3 రోజుల నిర్వహణ
  • వైభవోపేతంగా సమైక్యతా ర్యాలీ
  • దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో  తెలంగాణ ఒకటి
  • భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాలీని  వరంగల్ ఎంపీ,  జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే

  భూపాలపల్లి ప్రతినిధి, సెప్టెంబర్ 16ప్రజాజ్యోతి. 

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అప్పం కు షర్మిల సూచన

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 13:12

జిల్లాలో పాదయాత్ర రూట్ మ్యాప్ ని షర్మిలకి ఇచ్చిన అప్పం కిషన్.

తెలంగాణా లో రజాకార్ల పాలన మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:02

భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్15 ప్రజాజ్యోతి. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన ఇంకా టిఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో కొనసాగుతుందని కెసిఆర్ మరో నిజంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి శ్రీమతి చందుపట్ల కీర్తి రెడ్డి  అన్నారు.గురువారం భూపాలపల్లి పట్టణ కేంద్రంలో బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ర్యాలీ ఏర్పాట్ల పరిశీలన

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 12:37

భూపాలపల్లి ప్రతినిధి , సెప్టెంబర్15తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 16న నిర్వహించే భారీ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎంఎల్ఏ గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా  పిలుపునిచ్చారు. 16 వ తేదీన ర్యాలీ మొదలయ్యే ప్రదేశ్హాలను (న్యూ మార్కెట్ , ఓల్డ్ మార్కెట్ మరియు జయశంకర్ చౌరస్తా )ల  నుండి  అంబేడ్కర్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఆదివాసి గిరిజన సమ్మేళనం గోడ పత్రిక ఆవిష్కరన

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 12:17

   భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్14 ప్రజాజ్యోతి  . తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాల కార్యక్రమంలో భాగంగా  శనివారం  నాడు హైదరాబాద్ లో నిర్వహించేఆదివాసి గిరిజన సమ్మేళనం గోడ ప్రతి ,పోస్టర్స్ ను ప్రగతి భవన్ సమావేశ మందిరంలో  కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆవిష్కరించారు.  అనంతరం సమావేశంలో పాల్గొన్న  డి.ఆర్.డి.ఏ., సెర్ప్ సిబ్బంది ఏ.పి.ఎం.లు, సి.సి. వి.ఏ.ఓ.

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

Submitted by sridhar on Wed, 14/09/2022 - 15:25
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.


భూపాలపల్లి ప్రతినిధి , సెప్టెంబర్ 14 ప్రజాజ్యోతి  ; జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాలను   విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి మూడు రోజుల పాటు నిర్వహించు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో  జిల్లా కలెక్టర్  పాల్గొన్నారు.

జాతీయ పంచాయతీ రాజ్ అవార్ద్స్ కోసం దరఖాస్తు చేసుకోండి

Submitted by sridhar on Wed, 14/09/2022 - 15:14
  • ఎం పి డి ఓ ప్రకాష్ రెడ్డి 

పలిమేల సెప్టెంబర్ 14 ప్రజాజ్యోతి ; పలిమెల మండల ఆఫీసు వివిధ శాఖలతో  ఎంపీడీఓ ప్రకాష్ రెడ్డి  సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యం లో  భాగంగా తొమ్మిది విభాగాల్లొ అవార్ద్ లకు ప్రపోజల్ పెటుకొవలని సూచించారు .ఈ సమావేశంలో ఎపిఒ సునీత .ఇ సి శ్రీకాంత్  , హెల్త్ సూపర్ వైజర్  నిర్మల , స్కూల్ టీచర్ శ్రీనివాసరావు ,ఏల్ ఎచ్  స్వామి, పంచాయతీ కార్యదర్శులు ,ఫీల్డ్ అసిస్టెంట్ లు తదితరులు  పాల్గొన్నారు