భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్14 ప్రజాజ్యోతి . తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు హైదరాబాద్ లో నిర్వహించేఆదివాసి గిరిజన సమ్మేళనం గోడ ప్రతి ,పోస్టర్స్ ను ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న డి.ఆర్.డి.ఏ., సెర్ప్ సిబ్బంది ఏ.పి.ఎం.లు, సి.సి. వి.ఏ.ఓ. లకు కార్యక్రమం విజయవంతం గా నిర్వహించాలని తెలుపుతూ తగు ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, జెడ్పి సీఈఓ శోభారాణి, డిఆర్డీఓ పురుషోత్తం, డి.పి.ఆర్.ఓ.వి.శ్రీధర్, డి.ఈ.ఓ.రాజేందర్, డిపి.ఓ.ఆషాలత, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్