భూపాలపల్లి క్రైమ్ సెప్టెంబర్17 ప్రజాజ్యోతి తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్నిపురస్కరించుకుని శనివారం ఎస్పి సురేందర్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయoలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రజలకు, పోలీసు అధికారులు,సిబ్బందికి ఎస్పి తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి వి. శ్రీనివాసులు, భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ. రాములు, బోనాల కిషన్, డిఎస్పీ కిషోర్ కుమార్, ఇన్ స్పెక్టర్లు, రాజిరెడ్డి, వాసుదేవరావు, అజయ్, పులి వెంకట్, రంజిత్ రావు, కిరణ్, డిపిఓ ఏవో ఆయుబ్ ఖాన్, సూపరింటెండెంట్, సోఫియా సుల్తానా జిల్లా పరిధిలోని Siలు, , మినిస్టీరియల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్