జయశంకర్ భూపాలపల్లి

అంకిభావంతో విధులు నిర్వర్తిస్తేనే గుర్తింపు. అదనపు ఎస్పీ శ్రీనివాసులు.

Submitted by srinivas on Sun, 25/09/2022 - 14:23

భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్24 ప్రజాజ్యోతి//'//  ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ  కనబర్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి కేపీ  ప్రోత్సహకాలను  అడిషనల్ ఎస్పి శ్రీనివాసులు అందించారు.శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో  జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న  శ్రీనివాస్ ,లావణ్య ,మహేందర్ , శ్రీనివాసచార్యులు, రాణి, కోమల , శ్వేత. ఏండి. అఫ్జల్ పాషా, సాంబశివ రావు  , రాజయ్య ,

కాళేశ్వరం లో గంజాయి పట్టివేత కాళేశ్వరం

Submitted by srinivas on Sun, 25/09/2022 - 14:09

సెప్టెంబర్ 24 ప్రజాజ్యోతి.   కాళేశ్వరం లో ని   అంతరాష్ట్ర వంతెన  వద్ద  అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కాళేశ్వరం పోలీసులు పట్టుకున్నారు. కాళేశ్వరం ఎస్ ఐ నరేష్  ఆధ్వర్యంలో వంతెన వద్ద  వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సిరోంచ నుండి కాళేశ్వరం వస్తున్నా బజాజ్ ఆటో టీ ఎస్ 19టీ ఏ 4888 నంబర్ గల ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో 4 వందల గ్రాముల గంజాయి లభ్యమైందని పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాజైపూర్ కు చెందిన ఇద్దరు మహారాష్ట్ర నుండి కాళేశ్వరంకు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

భూగర్భ జలాలు పెంచేందుకు పటిష్ట చర్యలు. కేంద్ర జలశక్తి అభియాన్ సభ్యులు సంజయ్ కుమార్.

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:21

 భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్ 23 ప్రజాజ్యోతి.//.భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చేపడుతున్న  జలశక్తి అభియాన్ కార్యక్రమంను, క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ పకడ్బందీగా నిర్వహించాలని జల శక్తి అభియాన్ కేంద్ర సభ్యులు.

పిరమిడ్ స్పిరిచువల్ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:18

కాటారం సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి:  మండల కేంద్రంలో శుక్రవారంనాడు  పిరమిడ్ స్పిరిచువల్  ఆద్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. . ఈ సందర్భంగా పలువురు  మాట్లాడుతూ మానవుని మతం ప్రేమ మతం, జీవించు జీవించ నివ్వు అనే నినాదం తో పిరమిడ్ ద్యానులు ప్రచారం చేశారు. ధ్యానం వలన ఆరోగ్యం,మంచి ఆలోచనా విధానం,మానవుని బుద్ది కుశలత,తనకు తాను తెలుసుకునేలా చేస్తుంది అని పేర్కొన్నారు..

మృతురాలి కుటుంబానికి పరామర్శ

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 16:51

రేగొండ, సెప్టెంబర్22 ప్రజాజ్యోతి: మండల కేంద్రానికి చెందిన రొంటాల రాజమ్మ ఇటీవల  అనారోగ్యంతో మరణించగా  వారి కుటుంబ సభ్యులను టీఆరెస్ నేతలు  పరామర్శించి  2000 వేల  రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో  తెరాస పార్టీ సీనియర్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్ పిఏసిఎస్ వైస్ ఛైర్మెన్ సామల పాపిరెడ్డి, స్థానిక ఎంపిటిసి మైస సుమలత- భిక్షపతి, రేగొండ టౌన్ ప్రెసిడెంట్ కోలెపాక భిక్షపతి, మాజీ ఎంపిటిసి పట్టెం శంకర్, జిల్లా యూత్ నాయకులు తడుక శ్రీకాంత్ గౌడ్, మైస సురేందర్, గుంటోజు కిషన్ చారి, రోంటాల సధయ్య, చల్ల ఉపేందర్, కోలెపాక రమేష్, మైస సృజన్, ఆలూరి విజయ్, గజ్జెళ్ల రమేష్, కోలెపాక మనోజ్,  తదిత

అంగన్వాడి భవనాన్ని, ప్రభుత్వ బాలికల రక్షణ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే గండ్ర

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 11:56

  భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్21 ప్రజాజ్యోతి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సెగ్గంపల్లిలో రూ.7.80 లక్షలతో  నిర్మించిన అంగన్వాడి భవనాన్ని, 17వ వార్డు సుభాష్ కాలనీలో రూ.1.10కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ బాలికల సంరక్షణ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిధిగా పాల్గొని భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి . ఎస్పీ సురేందర్ రెడ్డి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 17:54

ప్రజలకు పారదర్శక సేవలందించాలన్న ఎస్పి
పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచన. పోలీసు అధికారులతో ఎస్పి  నేర సమీక్షా సమావేశం.