రేగొండ, సెప్టెంబర్22 ప్రజాజ్యోతి: మండల కేంద్రానికి చెందిన రొంటాల రాజమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను టీఆరెస్ నేతలు పరామర్శించి 2000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్ పిఏసిఎస్ వైస్ ఛైర్మెన్ సామల పాపిరెడ్డి, స్థానిక ఎంపిటిసి మైస సుమలత- భిక్షపతి, రేగొండ టౌన్ ప్రెసిడెంట్ కోలెపాక భిక్షపతి, మాజీ ఎంపిటిసి పట్టెం శంకర్, జిల్లా యూత్ నాయకులు తడుక శ్రీకాంత్ గౌడ్, మైస సురేందర్, గుంటోజు కిషన్ చారి, రోంటాల సధయ్య, చల్ల ఉపేందర్, కోలెపాక రమేష్, మైస సృజన్, ఆలూరి విజయ్, గజ్జెళ్ల రమేష్, కోలెపాక మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్