జయశంకర్ భూపాలపల్లి
అవార్డులు అధికంగా అందేలా కార్యాచరణ
- 9 విభాగాల్లో గ్రామపంచాయతీ పనితీరు పరిశీలన
- బ్లాక్ (మండల), జిల్లా స్థాయి పంచాయతీ పర్ఫామెన్స్ అసెస్మెంట్ కమిటీల ఏర్పాటు
- 2030 నాటికి స్థిరమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు
- జాతీయ పంచాయతీ అవార్డుల అంశం పై అడిషనల్ కలెక్టర్ దివాకర
భూపాల్ పల్లి ప్రతినిధి సెప్టెంబర్ 13 ప్రజాజ్యోతి.
పాత వాహనాల వేలం పూర్తి.
- 4 లక్షల 12 వేల ఆదాయం
భూపాలపల్లి క్రైమ్ సెప్టెంబర్13 ప్రజాజ్యోతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను బహిరంగ వేలం ద్వారా అదనపు ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విక్రయించారు. మంగళవారం జిల్లా ఆర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో భూపాలపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లా నుంచి దాదాపు 81 బిడ్డర్లు, (వ్యాపారులు) హాజరయ్యి, ఉత్సాహంగా పాల్గొని, రూ. నాలుగు లక్షల 12 వేలు చెల్లించి వాహనాలు తీసుకెళ్లడం జరిగింది.
అర్హులైన భూ నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది.
- త్వరితగతిన ఆర్ అండ్ ఆర్ కాలనీ ని భూనిర్వాసితులకు అందిస్తాం*
- తాడిచెర్ల లింక్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- 268 భూ నిర్వాసితులకు పరిహారం అందజేత
- 71 మైనర్లకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు
- జెన్ కో, డిస్కం భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
భూపాలపల్లిప్రతినిధి సెప్టెంబర్ 13 ప్రజాజ్యోతి ; అర్హులైన భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా సంపూర్ణ చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.
పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి . కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి ప్రతినిధి ,సెప్టెంబర్12 ప్రజాజ్యోతి. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తు దారుల నుండి కలెక్టర్ నేరుగా దరఖాస్తులు స్వీకరించారు.మొత్తం 43 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలో పెండింగ్లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తహశీల్దార్
( నూగూరు) సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి); జిల్లా కలెక్టర్ సూచన మేరకు వెంకటాపురం మండలం లో సోమవారం టిసి లో తహశీల్దార్ ఆంటీ నాగరాజు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో, గ్రామ పంచాయతీ లోని గ్రామలను సందర్శించి, గ్రామంలో విస్తృత ప్రచారం చేయాలని , ప్రజలకు నిత్యావసర సరుకులు ఇతర వస్తువులను బఫర్ స్టాక్లో ఉంచుకోవాలని ప్రజలను కోరాలని గ్రామ పంచాయతీ సర్పంచ్లను ఆదేశించారు.
పెన్షన్ కార్డుల పంపిణీ
రేగొండ,సెప్టెంబర్ 10, ప్రజాజ్యోతి : రేగొండ మండల కేంద్రంలో శనివారం రోజున కొత్త ఆసరా పెన్షన్ కార్డులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి పంపిణీ చేశారు.
రహదారి ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి.కలెక్టర్ భవేష్ మిశ్రా.
భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్8 ప్రజాజ్యోతి.
లొంగిపోయిన నక్సల్స్ కు పోలీస్ శాఖ అండగా ఉంటుంది.డిఎస్పీ రాములు.
భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్8 ప్రజాజ్యోతి. అడవి బాట వీడి జన జీవన స్రవంతిలో కి వచ్చే మావోయిస్టులకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని భూపాలపల్లి డిఎస్పీ రాములు అన్నారు. గురువారం నాడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినమీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ
వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రత శోభయాత్ర లో డిజే లకి అనుమతి లేదు,
భూపాలపల్లి ప్రతినిధి సెప్టెంబర్7 ప్రజాజ్యోతి ; గణేష్ నిమజ్జన శోభాయాత్ర జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలు, భక్తులు సహకరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి కోరారు. బుధవారం త్రివేణి సంగమం కాళేశ్వరంలో నిమర్జనం జరిగే ప్రదేశాలను పరిశీలించిన ఎస్పి .