అలంపుర్

బాల బ్రహ్మేశ్వర స్వామి ని దర్శించుకున్న సినీ నటుడు బండ్ల గణేష్

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:46

అలంపూర్, (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27:  అల్లంపూర్ లో దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఐదోవ శక్తిపీఠంమైన అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ని దర్శించుకున్న ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఆలయ చైర్మన్ అర్చకులు  ఘన స్వాగతం పలికారు.

గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీతాలు పెంచాలని ధర్నా

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:42

అల్లంపూర్,(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27:   ఇటిక్యాల మండలం .ఎంపీడీవోకార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది గ్రామ పంచాయతీ వర్కర్స్ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జూనియర్ అసిస్టెంట్ భారతి కి .ఇవ్వడం జరిగిందిఐఎఫ్ టి యు జిల్లా కోశాధికారి జమ్మి చేడు కార్తీక్  మాట్లాడుతూ..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.తో పాటు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న అర్ కిషోర్

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 10:38

అల్లంపూర్, (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27:  హైదరాబాదులోని తెలంగాణ భవన్ నందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆధ్వర్యంలో జరిగిన మూడవ రోజు ముద్ద పప్పు బతుకమ్మ వేడుకలో అల్లంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకుడు ఆర్ కిషోర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత తో కలిసి బతుకమ్మ  పండుగ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

విద్యాశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అబ్రహం, రాజోలి మండల నాయకులు

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 15:27

అల్లంపూర్,సెప్టెంబర్27:(ప్రజాజ్యోతి) :  హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని వారి నివాసంలో అల్లంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీయం. అబ్రహం, రాజోలి మండల నాయకులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని రాజోలి మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందచేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరికి కృషి చేస్తానని అన్నారు.

బాలబ్రాహ్మమేశ్వర స్వామి ఆలయాని దర్శించుకున్నా మాజీ ఎంపీ మంద జగన్నాధం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 13:12

   అలంపూర్: ప్రజా జ్యోతి: సెప్టెంబర్ 26:  అల్లంపూర్ లోని 5వ శక్తి పీఠం అయినా బాలబ్రాహ్మమేశ్వర స్వామి ఆలయంలో ఆంగరంగ వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి  ఉత్సవాలో పాల్గొని ప్రతేక పూజలు నిర్వహించిన్న మంద జగన్నాధం.ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టెంపుల్ ఈవో, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రధాన కార్యదర్శి ఆత్మలింగ రెడ్డి ,మహేష్ గౌడ్ , మాజీ టెంపుల్ చైర్మన్ రవి గౌడ్, రాములు,ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ , రఘు  తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కి జెడ్పీ చైర్ పర్సన్ కి పుల మొక్క ఇచ్చి స్వాగతం పలికిన స్థానిక తాసిల్దార్

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:18

అలంపూర్: సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి) ..//,.ఇటిక్యాల మండలం తాసిల్దార్ కార్యాలయం లో  బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమములో పలుగొన ఎమ్మెల్యే అబ్రహం  జడ్పీ చైర్మన్ సరితఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు సంతోషంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని ఇందుకోసమే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని  ఇటిక్యాల  మండలానికి 16989  చీరలు రానుండగ మొదటి విడతగా 9886 చీరలు వచ్చాయి ఈ 9886 చీరలను మండల పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధంచిన డీలర్ లకు పంపిణీ చేయడం జరిగింది రేపు అన్ని గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీ  అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ

అనారోగ్యంతో బాధపడ్తున్న ప్రభాకర్ ని పరామర్శించిన అర్ కిషోర్

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:23

అలంపూర్ : సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి)../ కర్నూల్ పట్టణంలోని మెడికవర్ హాస్పిటల్ లో ఇటిక్యాల మండలం పెద్దదిన్నె గ్రామానికి చెందిన ప్రభాకర్  అనారోగ్యం తో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందివీరి వెంట ఆనంద్  వెంకట్రాములు  పవన్  విజయ్ హుస్సేన్  విజయ్  తదితరులు ఉన్నారు.

నూతన సబ్ స్టేషన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జెడ్పీ చైర్ పర్సన్

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 14:18

అల్లంపూర్ : సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి) : మానవపాడు మండలం పరిధిలో కలుకుంట్ల గ్రామంలో 1.47కోట్ల రూపాయలతో  నిర్మించిన 33/11కేవీ సబాస్టేషన్ ను ప్రారంభించిన ముఖ్య అతిథిగా  అలంపూర్ శాసన సభ్యులు డా వి యం అబ్రహం .జడ్పీ చైర్మన్ సరితా హాజరయ్యారు  ఎమ్మెల్యే కి ప్రజాప్రతినిధులు అధికారులు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు  ఈ సదర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఈ సబ్ స్టేషన్ ద్వారా కళుకుంట్ల కోర్విపాడు ఏ బుడిదపడు బొంకురు మద్దూరు చంద్ర శేకర్ నాగర్ గ్రామాల వారికి తిరనున్న కరెంట్ కష్టాలుగత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు రైతులు కరెంటు కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు కరెంటు లేక

అయిజ కస్తూర్బ్ పాఠశాల నందు ఎల్ఈడి లైట్స్ అంద చేసిన అజయ్ సేవాదళం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 16:43

 అల్లంపూర్: సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి) ...//.   అయిజ   కస్తూర్బా పాఠశాల నందు రాత్రి సమయాల్లో చీకటి వల్ల విద్యార్థినిలకు ఇబ్బందిగా ఉన్నదని తెలుసుకున్న టిఆర్ఎస్  రాష్ట్ర యువజన నాయకులు డా వియం అజయ్  పాటశాల చుట్టూ నలువైపులా  గ్రౌండ్ నందు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయించారు అనంతరం  కేజీబీవీ నందు నెలకొన్న సమస్యలు మొత్తం తెలుసుకున్నారు వీటిని ఎమ్మెల్యే  అబ్రహం  దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం త్వరగా పూర్తి అయ్యేలా ఎమ్మెల్యే  చొరవతో చూపిస్తామని విద్యార్థినిలకు  అధ్యాపకులు తెలిపారు ఈ సందర్బంగా విద్యార్థినీలు  అధ్యాపకులు టిఆర్ఎస్  రాష్ట్ర యువజన నాయకులు అజయ్ కు దన్యవాలు తెలిపారు  ఈ కార్యక