బాలబ్రాహ్మమేశ్వర స్వామి ఆలయాని దర్శించుకున్నా మాజీ ఎంపీ మంద జగన్నాధం

Submitted by veerareddy on Tue, 27/09/2022 - 13:12
Former MP Manda Jagannadham visited Balabrahmameshwara Swamy temple

   అలంపూర్: ప్రజా జ్యోతి: సెప్టెంబర్ 26:  అల్లంపూర్ లోని 5వ శక్తి పీఠం అయినా బాలబ్రాహ్మమేశ్వర స్వామి ఆలయంలో ఆంగరంగ వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి  ఉత్సవాలో పాల్గొని ప్రతేక పూజలు నిర్వహించిన్న మంద జగన్నాధం.ఈ కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టెంపుల్ ఈవో, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘ ప్రధాన కార్యదర్శి ఆత్మలింగ రెడ్డి ,మహేష్ గౌడ్ , మాజీ టెంపుల్ చైర్మన్ రవి గౌడ్, రాములు,ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, రాధాకృష్ణ , రఘు  తదితరులు పాల్గొన్నారు.