అయిజ కస్తూర్బ్ పాఠశాల నందు ఎల్ఈడి లైట్స్ అంద చేసిన అజయ్ సేవాదళం

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 16:43
 Ajay Sevadalam provided LED lights at Aija Kasturb School

 అల్లంపూర్: సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి) ...//.   అయిజ   కస్తూర్బా పాఠశాల నందు రాత్రి సమయాల్లో చీకటి వల్ల విద్యార్థినిలకు ఇబ్బందిగా ఉన్నదని తెలుసుకున్న టిఆర్ఎస్  రాష్ట్ర యువజన నాయకులు డా వియం అజయ్  పాటశాల చుట్టూ నలువైపులా  గ్రౌండ్ నందు ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేయించారు అనంతరం  కేజీబీవీ నందు నెలకొన్న సమస్యలు మొత్తం తెలుసుకున్నారు వీటిని ఎమ్మెల్యే  అబ్రహం  దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం త్వరగా పూర్తి అయ్యేలా ఎమ్మెల్యే  చొరవతో చూపిస్తామని విద్యార్థినిలకు  అధ్యాపకులు తెలిపారు ఈ సందర్బంగా విద్యార్థినీలు  అధ్యాపకులు టిఆర్ఎస్  రాష్ట్ర యువజన నాయకులు అజయ్ కు దన్యవాలు తెలిపారు  ఈ కార్యక్రమంలో   టిఆర్ఎస్ నాయకులు ఆలయ ధర్మకర్త ఆనజనేయులు  మాజీ సింగిల్విండో అధ్యక్షుడు సంకపురం రాముడు సర్పంచులు నర్సింహులు  దేవాసహయం  టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి  యెబూ  ఎంపీటీసీ లు లోకరాజ్  టిఆర్ఎస్ యువజన నాయకులు అజయ్  సేవాదళం సభ్యులు నరేంద్ర వర్మ అంజి  మాజీ కౌన్సిలర్ మహేంద్ర  టిఆర్ఎస్ మహిళ విభాగం జిల్లా నాయకురాలు రంగు శుమలత   ముక్తర్ బాషా  ఉరుకుందు  రాజు  తుపాత్రల మహేష్ రామకృష్ణ   ప్రసాద్   టి ఆర్ ఎస్ వి నియోజకవర్గ అధ్యక్షులు అనిల్  సోషల్ మీడియా అధ్యక్షుడు ఉప్పరి నగేష్  లక్ష్మన్నా జగదీష్ గౌడ్ అధికారులు ఎస్సై నరేష్  కేజీబీవీఎస్ ఓ చెన్నమ్మ  అధ్యాపకులుఉండవెళ్లి మండల టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు రమేష్  బీసీ సెల్ అధ్యక్షులు కృష్ణ గౌడ్ రాకేష్  తదితరులు పాల్గొన్నారు.