అలంపుర్
ఆడపడుచులకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్: సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి)../../ ఉండవల్లి మండలం పరిధిలోని వివిధ గ్రామాల వారికి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు ఏర్పాటు చేసి బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమనికు ముఖ్యఅతిథిగా హాజరైన చీరలను పంపిణీ చేసినఅలంపూర్ శాసన సభ్యులు డా వి యం అబ్రహం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఈ సదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగినది 18 సంవత్సరాలు నిండిన అందరికీ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది 240 రకల డిజైన్స్ చేనేత మగ్గం తో బతుకమ్మ చీరలు తయారు చేయుటకు ప్రభుత్వం 340 కోట్
58 వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా
అల్లంపూర్: సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి)../ ఉండవల్లి మండలములో వీఆర్ఏల డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు 58 వ రోజుకు చేరాయి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు గత 56 రోజులుగా ఇంటిని వదిలి కుటుంబ సభ్యులను వదిలి నిరాహార దీక్షలో కూర్చున్న ప్రభుత్వం స్పందించడం లేదని వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు కో కన్వీనర్ షేక్షావలి నారాయణ కృష్ణ నాగవేణి జహాదా గజేంద్ర గౌడ్ యాదగిరి జమీలాభి బాబు తదితరులు పాల్గొన్నారు.
అయిజ పట్టణంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
అలంపూర్: సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి).. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ లో సంత బజారు కాలనీలో గుప్త నిధుల కోసం గత రాత్రి తవ్వకాలు చేస్తుండగా పక్కింటి వారికి శబ్దాలు రావడంతో వెళ్లి చూసే సరికి పనిముట్లు వదిలి వెళ్లిన వ్యక్తులుసోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టిన పోలీసులు.
అజయ్ సేవాదళం అధ్వర్యంలో కేజీ వి బి స్కూల్ కు వాటర్ పంప్ నూ అందించిన డా. అజయ్
అలంపూర్: సెప్టెంబర్ 18(ప్రజా జ్యోతి).. వడ్డేపల్లి మండలం కేజీ వి బీ స్కూల్ నందు విద్యార్థినులకు గతంలో వాటర్ పంప్ కలిపోయియింది అని స్కూల్ ప్రిన్సిపల్ పద్మావతి మరియు ఉపాధ్యాయులు అజయ్ సేవా దళం దృష్టికి తిస్కొచ్చరు ఈ సందర్భంగా అజయ్ సేవా దళం ఆధ్వర్యంలో వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశాపోగు రాజు సహాయంతో 19,000/ వేల రూపాయలతో నూతన వాటర్ పంప్ ను డా.వి యం అజయ్ చేతుల మీదుగా అందచేశారు అనంతరం ప్రిన్సిపల్ డా అజయ్ దృష్టికి పలు సమస్యలను చెప్పారు స్కూల్ బిల్లింగ్ కు 3 ఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించాలని మరియు బాత్రూం లకు డోర్ల్ సరిగా లేవని మరియు కాంపౌండ్ వలుకు మెయిన్ గేట్ కావాలని చెప్పారు డా అజ
జాతీయ జెండాను ఎగరవేసిన ఆర్ కిషోర్
అలంపూర్ : సెప్టెంబర్ 17(ప్రజా జ్యోతి) . చౌరస్తాలోని ఆర్ కిషోర్ కార్యాలయం నందు జాతీయ పాతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండా కు గౌరవ వందనం అందించిన అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్ కిషోర్ ఈ సందర్భంగా ఆర్ కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రం ఆనాటి నిజాం పాలన నుంచి భారత దేశ పటంలో విలీనమైన సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం ఈ 17 సెప్టెంబర్ 2022 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న
కేసీఆర్ పటానికి పాలాభిషేకం
అలంపూర్: సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//. అల్లంపూర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర నాయకులు పిడమర్తి రవి ఆదేశానుసారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి పాలాభిషేకం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం కు పాలాభిషేకం చేసి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా జేఏసీ జిల్లా అధ్యక్షులు సలికే పోగు తిప్పన రాజు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా బిఆర్ అంబేద్కర్ పేరును
వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి
అల్లంపూర్: సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి)//.భారీ ర్యాలీలో పాల్గొన్న అలంపూర్ శాసన సభ్యులు ఎమ్మెల్యే అబ్రహంతెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ నందు డా బాబా సాహెబ్ అంబేద్కర్ చౌక్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న అలంపూర్ శాసన సభ్యులు ఎమ్మెల్యే అబ్రహం ఈ కార్యక్రమంలో వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్లు మరియు వివిధ మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు మరియు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు కరారుచేశినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన అర్ కిషోర్
అలంపూర్: సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి) ,. అలంపూర్ చౌరస్తాలోని ఆర్ కిషోర్ కార్యాలయం నందు తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టిన సందర్భంగా కేసీఆర్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ సందర్భంగా ఆర్ కిషోర్ మాట్లాడుతూ
ఎమ్మెల్యే అబ్రహం ని మర్యాద పూర్వకంగా కలిసిన దేవీ శరన్నవరాత్రులకు ఆహ్వానించిన ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
అల్లంపూర్: సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి) .ఈ నెల 26వ తేదీ నుండి అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ప్రారంభం కానున్న దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అలంపూర్ శాసన సభ్యులు ఎమ్మెల్యే అబ్రహం ని ఈ మేరకు అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన దేవస్థానం చైర్మన్ బెక్కం శ్రీనివాస్ రెడ్డి ఆలయ ఈఓ పురేంధర్ కుమార్ ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డా.వి.యం.అజయ్ వీరితో పాటు ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మ జూ అసిటేట్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు