నేరేడుచర్ల

వీఆర్ఏల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు

Submitted by Paramesh on Thu, 22/09/2022 - 14:43

నేరేడు చర్ల, సెప్టెంబర్ 22(ప్రజా జ్యోతి): నేరేడు చర్ల మండల పరిధిలో తహసీల్దార్ కార్యాలయం నందు వీఆర్ఏల సమ్మె 60వ రోజుకు చేరిన సందర్భంగా, దీక్షా శిబిరాన్ని సందర్శించిన  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు.అనంతరం ఆయన మాట్లాడుతూ  సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు వ్యవసాయ కార్మిక సంఘం తన సంపూర్ణ మద్దతు ఇస్తుందని వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని 2017లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ సాక్షిగా ప్రకటించారని, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రెండు సందర్భాలలో పే స్కేలు ఇస్తామని వాగ్దానం చేసి తీరా ఇప్పుడు వారిని సమ్మెబాట పట్టించారని, విరమించండి

నేరేడు చర్ల మున్సిపాల్టీ పరిధిలో ఆరోగ్య మిత్ర కన్సల్టెన్సీ హాస్పటల్ మెడికల్ షాపు లను ప్రారంభించిన.... ఎమ్మెల్యే సైది రెడ్డీ

Submitted by Paramesh on Wed, 21/09/2022 - 15:44

నేరేడు చర్ల, సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి):నేరేడు చర్ల పట్టణ పరిధిలో బుధవారం హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డీ ఆరోగ్య మిత్ర కన్సల్టెన్సీ హాస్పటల్ మరియు మెడికల్ షాపు అలాగే నేరేడు చర్ల రామాపురం రోడ్డులో తెరాస కార్యకర్త చికెన్ షాపులను ప్రారంభించారు.అనంతరం ఆచార్య కొండలక్ష్మంబాపూజి వర్దంతి సందర్భంగాఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, శ్రద్ధాంజలి ఘటించి,నివాళులు అర్పించినారు.
స్వర్గీయ కొండలక్ష్మన్ బాపూజీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని,త్యాగాలను,ఉద్యమములో తాను చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన పోరాటాన్ని కొనియాడారు.

బాలిక వైద్యానికి LOC అందజేత : 

బోడల్ దిన్నలో ఘనంగా అక్షరాభ్యాస సీమంతాలు కార్యక్రమాలు

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 16:37

నేరేడుచర్ల సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి../   నేరేడుచర్ల మండలం లోని బోడల్ దిన్న అంగన్వాడి కేంద్రంలో సోమవారం అంగన్వాడి సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో పోషణ ఉత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ గర్భిణీలు పిల్లలు అంగన్వాడి కేంద్రాల్లో అందించే సేవలను వినియోగించుకోవాలని తద్వారా తల్లులు పిల్లలు రక్తహీనతకు గురికాకుండా బరువు తక్కువ పిల్లలు పుట్టకుండా ఉంటారని, తల్లులకు అవగాహన కల్పించారు.

గిరిజనుల అధ్వర్యంలో సీఎం , ఎమ్మెల్యే చిత్ర పటాలను పాలాభిషేకం

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 11:27

నేరేడు చర్ల సెప్టెంబరు 18 ప్రజా జ్యోతి //. నేరేడుచెర్ల పట్టణ  కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల కోటామరియూ త్వరలో అట్టడుగు వర్గాల గిరిజనులకు m గిరిజన బంధుపథక౦ప్రవేశపెట్టడానికి నిర్ణయించినందుకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కును కల్పించేందుకు జి.వో140నుజారిచేసినందుకుగానుముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  మరియు దళిత గిరిజన పక్షపాతి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత  శానంపూడి సైదిరెడ్డిచిత్రపటానికిఆదివారంగిరిజనులుపాలాబిషేకం చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ & పార్టీ పట్టణ అధ్యక్షురాలు  శ్రీలతా రెడ్డి  జడ్పీటీసీ రాపోలు నర్సయ్య  మండల ప

ఐటీఐ బాసరకు ఎంపికైన విద్యార్థికి కేయల్ ఆర్ ఫౌండేషన్ చేయూత

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 11:25


నేరేడుచర్ల సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి./  గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదివి 10 జీపీఏ సాధించిన విద్యార్థులు గోగుల జీవన్,  ఐటీఐ బాసరలో మొదటి ఫేజ్లో ఎంపిక అయినందున వారి తల్లీ కి అభినందనలు తెలిపి నోట్ బుక్ లు పంపిణి చేసిన కేయాల్ అర్ ఫౌండేషన్ చైర్మన్ శంకుంతల రెడ్డి.ఇట్టి కార్యక్రమం లో బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ 6వ వార్డ్ కౌన్సిలర్ సాయి, 9 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ లలితాభరత్, టీడీపీ జిల్లా పార్లమెంటరి మెంబెర్ ఇంజమూరి వెంకటయ్య, ఫౌండేషన్ సభ్యులు జింకల భాస్కర్ పాల్గొన్నారు