మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

Submitted by Paramesh on Sat, 17/09/2022 - 16:46
Telangana National Integration Day Celebrations across Mandal


నేరేడు చర్ల సెప్టెంబరు 17 ప్రజా జ్యోతి//.  నేరేడు చర్ల మండల వ్యాప్తంగా మరియు గ్రామ గ్రామాన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవము సందర్భముగా శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నేరేడుచర్ల ఆవరణలో  మండల పరిషత్ అధ్యక్షులు లకుమల్ల జ్యోతి తాహ సిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సరిత  మార్కెట్ యార్డు నందు ఛైర్మెన్ ఇంజమూరి యశోద రాములు మున్సిపల్ కార్యాలయం నందు చంద మళ్ల జయ బాబు, తెరాస పట్టణ కార్యాలయంలో పట్టన అధ్యక్షురాలు మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి తెరాస మండల పార్టీ కార్యాలయం నందు మండల అద్యక్షులు అరిబండి సురేష్ బాబు గ్రంధాలయం ఛైర్మెన్ మార్కండేయ సహకార సంఘం నందు ఉమ్మడి నల్గొండ జిల్లా డి సి సి బి డైరెక్టర్ దొండ పాటి అప్పిరెడ్డి  పతాకావిష్కరణ చేసినారు. ఇట్టి కార్యక్రమములో జెడ్.పి.టి.సీ. రాపోలు నర్సయ్య మండల పరిషత్ ఉపాధ్యక్షులు తాళ్ళూరిలక్ష్మినారాయణయం.పి.టి.సి. వై.లింగయ్య మండల పరిషత్ అభివృద్ధి అధికారి  పి.శంకరయ్య డి.టి. స్రవంతి పర్యవేక్షలు ఆర్.విజయ నిర్మల ,ప్రజా ప్రతినిధులు మరియు కార్యాలయ సిబ్బంధి పాల్గొన్నారు