నేరేడు చర్ల సెప్టెంబరు 17 ప్రజా జ్యోతి//. నేరేడు చర్ల మండల వ్యాప్తంగా మరియు గ్రామ గ్రామాన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవము సందర్భముగా శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నేరేడుచర్ల ఆవరణలో మండల పరిషత్ అధ్యక్షులు లకుమల్ల జ్యోతి తాహ సిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సరిత మార్కెట్ యార్డు నందు ఛైర్మెన్ ఇంజమూరి యశోద రాములు మున్సిపల్ కార్యాలయం నందు చంద మళ్ల జయ బాబు, తెరాస పట్టణ కార్యాలయంలో పట్టన అధ్యక్షురాలు మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి తెరాస మండల పార్టీ కార్యాలయం నందు మండల అద్యక్షులు అరిబండి సురేష్ బాబు గ్రంధాలయం ఛైర్మెన్ మార్కండేయ సహకార సంఘం నందు ఉమ్మడి నల్గొండ జిల్లా డి సి సి బి డైరెక్టర్ దొండ పాటి అప్పిరెడ్డి పతాకావిష్కరణ చేసినారు. ఇట్టి కార్యక్రమములో జెడ్.పి.టి.సీ. రాపోలు నర్సయ్య మండల పరిషత్ ఉపాధ్యక్షులు తాళ్ళూరిలక్ష్మినారాయణయం.పి.టి.సి. వై.లింగయ్య మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి.శంకరయ్య డి.టి. స్రవంతి పర్యవేక్షలు ఆర్.విజయ నిర్మల ,ప్రజా ప్రతినిధులు మరియు కార్యాలయ సిబ్బంధి పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్