ఐటీఐ బాసరకు ఎంపికైన విద్యార్థికి కేయల్ ఆర్ ఫౌండేషన్ చేయూత

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 11:25
Kayal R Foundation grants to selected student for ITI Basara


నేరేడుచర్ల సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి./  గడ్డిపల్లి ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదివి 10 జీపీఏ సాధించిన విద్యార్థులు గోగుల జీవన్,  ఐటీఐ బాసరలో మొదటి ఫేజ్లో ఎంపిక అయినందున వారి తల్లీ కి అభినందనలు తెలిపి నోట్ బుక్ లు పంపిణి చేసిన కేయాల్ అర్ ఫౌండేషన్ చైర్మన్ శంకుంతల రెడ్డి.ఇట్టి కార్యక్రమం లో బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ 6వ వార్డ్ కౌన్సిలర్ సాయి, 9 వ వార్డ్ కౌన్సిలర్ బానోత్ లలితాభరత్, టీడీపీ జిల్లా పార్లమెంటరి మెంబెర్ ఇంజమూరి వెంకటయ్య, ఫౌండేషన్ సభ్యులు జింకల భాస్కర్ పాల్గొన్నారు