నేరేడు చర్ల సెప్టెంబరు 18 ప్రజా జ్యోతి //. నేరేడుచెర్ల పట్టణ కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల కోటామరియూ త్వరలో అట్టడుగు వర్గాల గిరిజనులకు m గిరిజన బంధుపథక౦ప్రవేశపెట్టడానికి నిర్ణయించినందుకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కును కల్పించేందుకు జి.వో140నుజారిచేసినందుకుగానుముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు దళిత గిరిజన పక్షపాతి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శానంపూడి సైదిరెడ్డిచిత్రపటానికిఆదివారంగిరిజనులుపాలాబిషేకం చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ & పార్టీ పట్టణ అధ్యక్షురాలు శ్రీలతా రెడ్డి జడ్పీటీసీ రాపోలు నర్సయ్య మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు మున్సిపల్ కౌన్సిలర్ బానోతు లలితాభరత్ మరియు గిరిజన ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు ఎంపీటీసీలు గిరిజన నాయకులు, తెరాస అభిమానులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్