గిరిజనుల అధ్వర్యంలో సీఎం , ఎమ్మెల్యే చిత్ర పటాలను పాలాభిషేకం

Submitted by Paramesh on Mon, 19/09/2022 - 11:27
Under the auspices of the tribals  CM and MLA portraits were consecrated

నేరేడు చర్ల సెప్టెంబరు 18 ప్రజా జ్యోతి //. నేరేడుచెర్ల పట్టణ  కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల కోటామరియూ త్వరలో అట్టడుగు వర్గాల గిరిజనులకు m గిరిజన బంధుపథక౦ప్రవేశపెట్టడానికి నిర్ణయించినందుకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కును కల్పించేందుకు జి.వో140నుజారిచేసినందుకుగానుముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  మరియు దళిత గిరిజన పక్షపాతి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత  శానంపూడి సైదిరెడ్డిచిత్రపటానికిఆదివారంగిరిజనులుపాలాబిషేకం చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ & పార్టీ పట్టణ అధ్యక్షురాలు  శ్రీలతా రెడ్డి  జడ్పీటీసీ రాపోలు నర్సయ్య  మండల పార్టీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు  మున్సిపల్ కౌన్సిలర్ బానోతు లలితాభరత్ మరియు గిరిజన ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు ఎంపీటీసీలు గిరిజన నాయకులు, తెరాస అభిమానులు, పుర ప్రముఖులు తదితరులు  పాల్గొన్నారు