బీసీ రాజ్యాధికార రాష్ట్ర నాయకునికి ఘన సన్మానం.
అచ్చంపేట సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు చేనేత కార్మికులకు భీమా కోసం కృషి చేసిన వ్యక్తి దాసు సురేష్ సోమవారం అచ్చంపేటకు వచ్చేసిన సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా సురేష్ నాయకత్వంలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కార పరిష్కారం కోసం కృషి చేశారని సందర్భంగా పేర్కొన్నారు ఏర్పాటు చేయబోయే సమావేశానికి బీసీ మేధావులు కవులు ఉద్యోగులు ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు అదేవిధంగా సెప్టెంబర్ 21వ తేదీన జల దృశ్యంలో ఆచార్యకొండ లక