అచ్చంపేట

జాతీయ సాహస శిబిరానికి ఎంపికైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి.

Submitted by veerareddy on Sun, 25/09/2022 - 13:01

అచ్చంపేట సెప్టెంబర్ 24 ప్రజా జ్యోతి.  బల్మూరు మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న శివాని బిఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జాతీయసాహాస శిబిరానికి ఎంపికైంది పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో పదిమంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో శివాని కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాల చెందిన విద్యార్థిని ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రం ఎన్ హెచ్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు తరంగి రవి  వెంకటయ్య తెలిపారు నవంబర్ 15 నుంచి 24 వరకు హిమాచల్ ప్రదేశ్ లో జరిగే జాతీయ సహస శిబిరానికి విద్యార్థిని హాజరవుతున్నట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా శనివారం కళాశాలలో ప్రిన్సిపల

లింగయ్య మృతికి ప్రగాఢ సంతాపం తెలిపిన ఎంపీ రాములు.

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 13:58

అచ్చంపేట సెప్టెంబర్ 23 ప్రజాజ్యోతి. బల్మూరు మండలంలోని కొండనాగుల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సలెమ్మ భర్త కాట్రాజు లింగయ్య టీచర్ అనారోగ్యంతో మృతి చెందారు కాగా శుక్రవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు కొండనాగుల గ్రామానికి చేరుకొని లింగయ్య మృతదేహానికి పుష్పగుచ్చాలు ఉంచి ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు అదేవిధంగా ఆ కుటుంబానికి ఎంపీ రాములు కొంత ఆర్థిక సహాయం అందజేశారుఆయన వెంట నాయకులు చంద్రమోహన్ తిరుపతిరావు సుదర్శన్ రావు ఉపసర్పంచ్ యూనుఫ్ తదితరులు ఉన్నారు.

బిజెపి నాయకులు పరామర్శ

మృతి చెందిన వాటర్ మెన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:55

అచ్చంపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి.   బల్మూర్ మండలంలోని కొండనాగుల గ్రామపంచాయతీలో వాటర్ మెన్ గా పనిచేస్తున్న ఆంజనేయులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు కాగా అతని కుటుంబానికి బుధవారం జామా మసీద్ తరపున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది జామ మసీద్ అధ్యక్షులు డాక్టర్ అబ్బాస్ డిప్యూటీ సర్పంచ్ ఎండి యూసుఫ్ జమీరుద్దీన్ సమీర్ డాక్టర్ ఇద్రిస్ నదీమ్ సాదిక్ నజీర్ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న నాయకులు.

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:53

అచ్చంపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నిర్మాత పద్మశాలి పితామహుడు కీర్తిశేషులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి సందర్భంగా బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోట కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా గుప్తా స్కూలు అనాధ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోట కిషోర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సాధన తొలి దశలో ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా పేర్