అచ్చంపేట

వీఆర్ఏలను అరెస్టు చేయడం ఏమైనా చర్య

Submitted by sridhar on Sun, 11/09/2022 - 17:20

అచ్చంపేట సెప్టెంబర్ 11 ప్రజా జ్యోతి ; తమ సమస్యలను పరిష్కరించాలని 49 రోజుల నుంచి వీఆర్ఏలు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పొట్లపల్లి గ్రామ వీఆర్ఏ వెంకటేశ్వర్లు మనస్థాపన చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతని అంతక్రియల కోసం వీఆర్ఏలు దహన సంస్కాలకు వెళ్తుండగా పోలీసులు ఎక్కడికి అక్కడ వీఆర్ఏలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు ఇందులో భాగంగా బల్మూరు నుంచి వీఆర్ఏలు మిర్యాలగూడ కు వెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారని వీఆర్ఏలు తెలిపారు 49 రోజుల నుంచి నివాళిక సమ్మె చేపడితే ప్రభుత్వంలో ఎలాంటి చరణం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు. సంఘీభావంగా ఉమామహేశ్వరం నుంచి పాదయాత్ర చేసిన వంశీకృష్ణ

Submitted by Ashok Kumar on Thu, 08/09/2022 - 17:16

అచ్చంపేట సెప్టెంబర్ 8 ప్రజా జ్యోతి. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధినేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర కు సంఘీభావంగా గురువారం మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ ఉమామహేశ్వర పుణ్యక్షేత్రం నుంచి అచ్చంపేట వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లురవి నాయకులు కార్యకర్తలతో కలిసి ఉమామహేశ్వర చిత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఉమామహేశ్వరం నుంచి పాదయాత్ర చేపట్టారు అక్కడి నుంచి నేరుగా నిరంజన్ చావలి దర్గాను దర్శించుకుని అచ్చంపేట వరకు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని కులమతా

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషి. నూతన జిల్లా అధ్యక్షులు సి మోహన్.

Submitted by Ashok Kumar on Thu, 08/09/2022 - 16:41

అచ్చంపేట సెప్టెంబర్ 8 ప్రజా జ్యోతి.   భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూలీల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేయనున్నట్లు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా నూతన అధ్యక్షులు సిమోహన్ అన్నారు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా గురువారం అచ్చంపేట పట్టణంలో కార్మికులంతా ఘనంగా సన్మానం చేశారు జిల్లాలో కార్మికుల సమస్యల పరిష్కారం హక్కుల సాధన కోసం ప్రణాళికతో ముందుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకొని ఉన్నట్లు ఆయన తెలిపారు అదే విధంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు గుర్తింపు కార్డు తీసుకోవాలని బీమా సౌకర్యం పొందే విధంగా కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన

అచ్చంపేట ప్రాంతంలో బిజెపి పార్టీ ప్రతిష్ఠతకు కృషి

Submitted by sridhar on Thu, 08/09/2022 - 09:49
  • అచ్చంపేట బిజెపి నాయకుడు శ్రీకాంత్ బీమా
  • చెన్నారంలో 50 మంది బిజెపిలో చేరిక

అచ్చంపేట సెప్టెంబరు 7 ప్రజా జ్యోతి ; అచ్చంపేట ప్రాంతంలో బిజెపి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అచ్చంపేట బిజెపి నాయకుడు శ్రీకాంత్ భీమా అన్నారు బుధవారం బల్మూరు మండలంలోని చెన్నారం గ్రామంలో మల్లేష్ యాదవ్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు శ్రీకాంత్ బీమా సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

Submitted by narsimlu on Thu, 08/09/2022 - 09:43

అచ్చంపేట సెప్టెంబర్ 7 ప్రజా జ్యోతి ; ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందిన బోడ రవీందర్ ను బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిజాల శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి కోట కిషోర్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ సుధాకర్ మల్లికార్జున్ కృష్ణయ్య రమేష్ సంతోష్ లు పాల్గొన్నారు.

అన్నింటిలోకెల్లా ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది.

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:17
  • ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
  • ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి.

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.; సమాజంలో అన్నిటికంటే ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని తల్లి తండ్రి గురువు దైవం మూడింటిలో కంటే కూడా గురువు చాలా గొప్పవాడని ప్రభుత్వ విపు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు సోమవారం అచ్చంపేట పట్టణంలోని అంగిరేకుల ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమం నియోజకవర్గస్థాయిలో 100 మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సన్మానం

కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని అధ్యాపకుల ప్రచారం.

Submitted by sridhar on Mon, 05/09/2022 - 16:18

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి. బల్మూరు మండలంలోని కొండనాగుల ప్రభుత్వ ఉమామహేశ్వరి డిగ్రీ కళాశాలలో దోస్తు మూడో విడత కౌన్సిలింగ్ లో భాగంగా విద్యార్థులు డిగ్రీ కళాశాలలో చేరాలని ఆ కళాశాల అధ్యాపకులు కరపత్రాలతో బల్మూరు మండలంలోని వివిధ గ్రామాలలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు అధ్యాపక బృందం తోపాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయ ని పేద విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో చేరాలని అధ్యాపకులు సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పరంగి రవి జాన్ బాబు లక్ష్మణ్ గౌడ్ చంద్రకాంత్ తదితరులు ఉన్నారు.

జిన్ కుంట సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీలో చేరిక

Submitted by sridhar on Mon, 05/09/2022 - 15:03
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బాలరాజు.

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.బల్మూర్ మండలం జినుకుంట గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గోరటి శ్రీనివాసులు తో పాటు ఎంపీటీసీ లక్ష్మీ దేవమ్మ సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కుంట గ్రామానికి చెందిన సర్పంచ్ ఎంపీటీసీ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయ

రాజన్న బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 11:02
  • ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల.
  • అచ్చంపేటకు చేరుకున్న పాదయాత్ర.

అచ్చంపేట సెప్టెంబర్ 2. ప్రజా జ్యోతి.