నాగర్ కర్నూల్

జిన్ కుంట సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీలో చేరిక

Submitted by sridhar on Mon, 05/09/2022 - 15:03
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బాలరాజు.

అచ్చంపేట సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి.బల్మూర్ మండలం జినుకుంట గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గోరటి శ్రీనివాసులు తో పాటు ఎంపీటీసీ లక్ష్మీ దేవమ్మ సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి కుంట గ్రామానికి చెందిన సర్పంచ్ ఎంపీటీసీ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయ

కల్వకుర్తికి చేరుకున్న వైయస్ షర్మిల పాదయాత్ర

Submitted by sridhar on Mon, 05/09/2022 - 10:29
  • జంగారెడ్డిపల్లి గ్రామ ప్రజలతో వైఎస్ షర్మిల మాట ముచ్చట
  • కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తున్న భర్తీ చేయలేని అసమర్ధ కెసిఆర్ ప్రభుత్వం
  • వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల

కల్వకుర్తి సెప్టెంబర్ 4 ప్రజా జ్యోతి

భార్య కోసం టవర్ ఎక్కిన భర్త

Submitted by sridhar on Mon, 05/09/2022 - 09:49

తెలకపల్లి, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి ):భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురై సెల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలిపిన సంఘటన తెలకపల్లి మండలంలోని గట్టు రాయిపాకుల గ్రామంలో ఆదివారం జరిగింది ఎస్సై ప్రదీప్ కుమార్ గ్రామస్తులు తెలిపిన కథనం మేరకు గ్రామానికి చెందిన సుంకర లింగస్వామి భార్య జానకమ్మ మధ్య గొడవ జరిగింది కొన్ని రోజుల క్రితం పుట్టినిల్లు అయిన గన్యాగుల గ్రామానికి వెళ్ళిపోయింది తర్వాత తన భర్త పై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు అఖిలపక్ష మహా ధర్నా

Submitted by Ashok Kumar on Sat, 03/09/2022 - 11:11

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 2.(ప్రజా జ్యోతి ), ఉయ్యాలవాడలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణంలో భూములు కోల్పోయిన దళిత రైతులకు పరిహారం చెల్లించకుండా అక్రమంగా దొంగ సంతకాలు చేయించుకొని అక్రమంగా భూములు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క ఉయ్యాలవాడ దళిత రైతులకు తగు పరిహారం చెల్లించాలని వారికి అండగా ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు అఖిలపక్ష మాహా ధర్నా నిర్వహించడం జరిగింది.

పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు వైయస్సార్

Submitted by Ashok Kumar on Fri, 02/09/2022 - 16:17
  • వైయస్సార్ టిపి కల్వకుర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ చీమర్ల అర్జున్ రెడ్డి
  • ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి

కల్వకుర్తి సెప్టెంబర్ 2 ప్రజా జ్యోతి;పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్ టిపి కోఆర్డినేటర్ చీమర్ల అర్జున్ రెడ్డి అన్నారు శుక్రవారం బస్టాండ్ సమీపంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.