మహబూబ్ నగర్

గూడు లేని వారికే తెలుసు గుడిసే బాద.. -- అందరి జర్నలిస్టుల సంక్షేమం కోసమే పాదయాత్ర

Submitted by BikshaReddy on Fri, 23/09/2022 - 18:22

 ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి... ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
-- జర్నలిస్టులు ఏకతాటి పైకి రావాలి...  స్వార్థం వీడాలి అందరి కోసం కలసి రావాలి ...!!
-- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మన హక్కు ..
-- సర్వే నంబర్ 25,523 లో ఇచ్చిన పట్టాలు తిరిగి  తీసుకొని ఇండ్లు ఇవ్వరా .?
-- కొందరు జర్నలిస్ట్  నాయకులు స్వార్థం కోసం చేస్తున్న ప్రలోభాలు  నమొద్దు..!!
-- ఎస్విఎస్ కాడ ఇండ్ల నిర్మాణం మళ్ళీ ఆగిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు .?
-- ఎక్కడ పట్టాలు లేని జర్నలిస్ట్ ల పరిస్థితి ఏంది.? 
-- రాజకీయ నాయకులు విబజించి పాలించాలి అని చూస్తారు . !!! 

"విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలు సాధించాలి"

Submitted by Kramakanthreddy on Fri, 23/09/2022 - 14:21

" మహబూబ్ నగర్ జిల్లా విద్యావ్యవస్థలో అనేకమార్పులు వచ్చాయి"
--- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

"గ్రూప్ పరీక్షల సందర్బంగా పరీక్ష కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి" --- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Fri, 23/09/2022 - 12:49

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : వ చ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు మహబూబ్ నగర్ పట్టణంలోని రిషి జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం లో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల గదులు, సీసీ కెమెరాలు లేని గదులు, అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా, జూనియర్ కళాశాల యజమాన్యం తో మాట్లాడారు.

బాలల న్యాయ చట్టంలో తీసుకు వచ్చిన సవరణల ప్రకారం జిల్లాలో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం" --- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Fri, 23/09/2022 - 12:42

 మహబూబ్ నగర్ సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  గురువారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఇందివర పాండే బాలల న్యాయ చట్టంలో తీసుకువచ్చిన సవరణలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.  గతంలో కుటుంబ న్యాయస్థానం ద్వారా మాత్రమే దత్తత తదితరాంశాలు ఉండేవని, ఇప్పుడు చట్టాన్ని సవరించి  అట్టి అధికారాలను జిల్లా కలెక్టర్లకి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.

జర్నలిస్టుల పాదయాత్ర కు హై కోర్టు అనుమతి

Submitted by Ashok Kumar on Wed, 21/09/2022 - 18:56
  •  -- ఈ నెల 24 వ తేది వరకు పోలీస్ లు అనుమతులు ఇవ్వండి అని ఆదేశాలు జారీ . 
  • -- న్యాయవాది పూజారి శ్రీలేఖకు ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టులు.
  • -- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్  జిల్ల అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ 

"అందరి సహకారంతో మహబూబ్ నగర్ ను మరింత అభివృద్ధి చేస్తాం"

Submitted by Kramakanthreddy on Wed, 21/09/2022 - 15:19
  • "అర్హులైన మిగిలిపోయిన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తాం "
  • "పట్టణంలో అన్ని వార్డులు కవర్ అయ్యే విధంగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాము"
  • ---రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్

 మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్ నగర్ ను ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి.

"కిసాన్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి"

Submitted by Kramakanthreddy on Tue, 20/09/2022 - 16:54

---వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషిద్దాం
---రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి