"ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం"
--- జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యాదవ్
--- జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యాదవ్
"మహబూబ్ నగర్ అర్బన్ మండల తహశీల్దార్ పార్థ సారథి కి అందజేసిన వినతిపత్రం"
ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి... ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
-- జర్నలిస్టులు ఏకతాటి పైకి రావాలి... స్వార్థం వీడాలి అందరి కోసం కలసి రావాలి ...!!
-- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మన హక్కు ..
-- సర్వే నంబర్ 25,523 లో ఇచ్చిన పట్టాలు తిరిగి తీసుకొని ఇండ్లు ఇవ్వరా .?
-- కొందరు జర్నలిస్ట్ నాయకులు స్వార్థం కోసం చేస్తున్న ప్రలోభాలు నమొద్దు..!!
-- ఎస్విఎస్ కాడ ఇండ్ల నిర్మాణం మళ్ళీ ఆగిపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారు .?
-- ఎక్కడ పట్టాలు లేని జర్నలిస్ట్ ల పరిస్థితి ఏంది.?
-- రాజకీయ నాయకులు విబజించి పాలించాలి అని చూస్తారు . !!!
" మహబూబ్ నగర్ జిల్లా విద్యావ్యవస్థలో అనేకమార్పులు వచ్చాయి"
--- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : వ చ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు మహబూబ్ నగర్ పట్టణంలోని రిషి జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం లో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల గదులు, సీసీ కెమెరాలు లేని గదులు, అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా, జూనియర్ కళాశాల యజమాన్యం తో మాట్లాడారు.
మహబూబ్ నగర్ సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : గురువారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఇందివర పాండే బాలల న్యాయ చట్టంలో తీసుకువచ్చిన సవరణలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. గతంలో కుటుంబ న్యాయస్థానం ద్వారా మాత్రమే దత్తత తదితరాంశాలు ఉండేవని, ఇప్పుడు చట్టాన్ని సవరించి అట్టి అధికారాలను జిల్లా కలెక్టర్లకి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.
--- టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ యాదవ్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో మహబూబ్ నగర్ ను ఎంతో అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి.
---వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషిద్దాం
---రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి