మహబూబ్ నగర్, సెప్టెంబర్ 22 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : వ చ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షల నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు మహబూబ్ నగర్ పట్టణంలోని రిషి జూనియర్ కళాశాలలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం లో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల గదులు, సీసీ కెమెరాలు లేని గదులు, అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించడమే కాకుండా, జూనియర్ కళాశాల యజమాన్యం తో మాట్లాడారు. సీసీ కెమెరాలు లేని గదుల్లో తక్షణమే ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రాసేందుకు ఏలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని, ముఖ్యంగా అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటిని పరీక్ష కేంద్రంలో కల్పించాల్సిన అవసరం ఉందని అధికారులను , నిర్వాహకులను ఆదేశించారు. తనతోపాటు అదనపు కలెక్టర్లు, సీనియర్ అధికారులు కూడా పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తున్నారని, జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను చేపడతామని ఆయన తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్