నల్గొండ

నల్లగొండలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు

Submitted by Sathish Kammampati on Thu, 29/09/2022 - 12:12

నల్లగొండ సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి)  ./... రెండవ రోజు రాష్ట్ర స్థాయిలో ఘర్షణ పోటీలలో నల్లగొండ లోని వెంకట్ రెడ్డి ఫంక్షన్హాల్లో మహాత్మాగాంధీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ఎస్ గోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.వైస్ చాన్స్లర్  మాట్లాడుతూ వ్యక్తిపై శారీరక మానసిక ఆరోగ్యం ను కాపాడటంలో యోగా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని అన్నారు.ఈ సంవత్సరం నుండి ఇంటర్ కాలేజ్ గేట్ టోర్నమెంటులో పోటీలలో యోగాను చేసినట్లు చెప్పారు.మహాత్మాగాంధీ యూనివర్శిటీలో యోగా కోర్సులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.జిల్లా అధ్యక్షులు కోట సింహాద్రి మాట్లాడుతూ రెండోరోజు పోటీలన్నీ కేటగిరిలలో

ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ హామీ అమలు కాకుంటే మళ్లీ సమ్మె

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 16:31

నల్లగొండ సెప్టెంబర్ 27(ప్రజాజ్యోతి),../// జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల టెండర్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని జరుగుతున్న సమ్మె జాయింట్ కలెక్టర్ హామీతో తాత్కాలికంగా విరమించడం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్ర హాస్పిటల్ ముందు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె శిబిరం రెండో రోజు కొనసాగింది.సమ్మె శిబిరానికి హాజరైన వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి టెండర్లు పూర్తిచేసి కనీస వేతనం 15600 ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చినప్పటికీ నలగొండ ఏరియా హాస్పిటల్ లు అన్ని పూర్తయిన జిల్లా కేంద్ర హాస్పిటల్ టెండ

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆదర్శాలు,ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 16:25
  • కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితకాలమంతా పోరాటాలే 
  • రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  • జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా రాష్ట్ర శాసన మండలి చైర్మన్, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ,ప్రజా ప్రతినిధులు అధికారుల ఘన నివాళి

ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 16:18

నల్లగొండ సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి)ప్రతినిధి:  ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించవలసినదిగా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి పిర్యాదులు స్వీకరించారు.ప్రజల నుండి అందిన  అట్టి ఫిర్యాదులను  ఆయా శాఖాధిపతులకు అందజేస్తూ  ప్రజావాణిలో తమ సమస్యలు చెబితే పరిష్కారమవుతాయనే నమ్మకంతో వాగుతారని, వారిని ఆశలను ఒమ్ము చేయకుండా పరిష్కరింపదగ్గ వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 16:13

నల్లగొండ సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి).//..చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా సాగర్ రోడ్డు లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన టి. యన్.జి. ఓ అధ్యక్షులు శ్రావణ్ కుమార్,టి.యన్.జి. ఓ నాయకులు,టి.జి. ఓ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తదితరులు అనంతరం వారు చాకలి ఐలమ్మ చేసిన పోరాటాల చరిత్రలను గుర్తు చేసుకున్నారు.  చాకలి ఐలమ్మ సేవలు మరువలేనివని కొనియాడారు.

కనీస వేతనాల జీవోలు సవరించాలి కార్మిక సంఘాల ధర్నా

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 15:48

నల్లగొండ సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి).//..రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాల జీవోలను సవరించి కనీస వేతనం 26,000 ఉండేవిధంగా నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు కే నరసింహారెడ్డి ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయి