నల్గొండ

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

Submitted by Sathish Kammampati on Wed, 21/09/2022 - 11:42

నల్లగొండ సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి)../ వచ్చే నెల అక్టోబర్ 16 న జరుగనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో  గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాల,కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ లతో,డి.ఈ.

సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారాయి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 16:30


బి.సి విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ యందు ధర్నా

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 11:29

నల్లగొండ సెప్టెంబర్ 19(ప్రజాజ్యోతి)../  తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ అధ్యక్షులు ఆయూబ్ మరియు జిల్లా కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులోఏండ్ల తరబడిగా ప్రభుత్వం ప్రజలకు మధ్య వారిధిగా పనిచేస్తూ ఎన్నో సమస్యల్నిపరిష్కరించారు.

జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ కాంటాక్ట్ కార్మికుల కు కనీస వేతనాలు అమలు చేయాలి డీ.ఎం.ఈకి వినతి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 10:19

నల్లగొండ సెప్టెంబర్ 19(ప్రజాజ్యోతి)... జిల్లా కేంద్ర హాస్పిటల్ లో శానిటేషన్ కార్మికుల టెండర్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి కనీస వేతనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నలగొండ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్ర హాస్పిటల్ కు ఆకస్మిక తనిఖీకి వచ్చిన వైద్య ఆరోగ్య సంచాలకులు రమేష్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ప్రభుత్వము కాలపరిమితి ముగిసిన టెండర్లను రద్దుచేసి నూతన టెండర్ ప్రక్రియ చేపట్టి కనీస వేతనం జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలని సర్క

ర్యాలీ ని విజయవంతం చేయండి ప్రియదర్శిని మేడి

Submitted by Sathish Kammampati on Mon, 19/09/2022 - 14:48

నల్లగొండ సెప్టెంబర్ 19(ప్రజాజ్యోతి),, మునుగొడు గడ్డ బహుజనుల అడ్డా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర బహుజనుల ఆశాజ్యోతి  బహుజన్ సమాజ్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర  రథ సారధి డాక్టర్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ విడత బహుజన రాజ్యాధికార యాత్ర నల్లగొండ జిల్లాలోని మునుగొడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రారంభం కానుందని బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.అందులో భాగంగా ఆందోల్ మైసమ్మ గుడి నుంచి మునుగొడు వరకు భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.కావున నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

Submitted by Sathish Kammampati on Mon, 19/09/2022 - 12:50
  • తెలంగాణ సంస్కృతి, జాతీయ సమైక్యత,దేశ భక్తి చాటేలా దూం దాం గా విద్యార్థులు,కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు
  • పాల్గొన్న జడ్.పి.చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్.భాస్కర్ రావు,అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ,భాస్కర్ రావు
  • స్వాతంత్ర్య సమర యోధులు,  కళాకారులకు సన్మానం

బీసీలకు టికెట్ ఇవ్వకుంటే టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాం

Submitted by Sathish Kammampati on Mon, 19/09/2022 - 11:33

ఎనిమిదేళ్లలో బీసీలకు ఒరగబెట్టిందేమిటో సీఎం కేసీఆర్ చెప్పాలి

బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యత్వం నమోదు చేసుకోవాలి టి.జి ఓ.అధ్యక్షులు ముజీబుద్దీన్

Submitted by Sathish Kammampati on Sat, 17/09/2022 - 11:59

నల్లగొండ సెప్టెంబర్ 16(ప్రజాజ్యోతి);/ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టి.జి. ఓ) సభ్యత్యం డ్రైవ్ చేపట్టి గెజిటెడ్ అధికారుల సభ్యులు గా చేపట్టాలని టి.జి ఓ.అధ్యక్షులు ముజీబుద్దీన్ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరెట్ లోని  టి.జి. ఓ  కార్యాలయం లో టి.జి. ఓ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి సభ్యులకు సభ్యత్వ రశీదులు అంద చేశారు.ఈ సమావేశం లో జడ్.పి.సి. ఈ. ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.జడ్.పి.సిఈ. ఓ మాట్లాడుతూ సంఘటితం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా జడ్.పి.సి. ఈ.